1.6.2020 సాయం కాల సందేశము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! విశ్వరూపునకు మూడుతలలు ఉండెనని నేను వింటిని. అతడు ఒక ముఖముతో సోమరసము త్రాగుచుండెను. రెండవ ముఖముతో సురాపానము చేయుచుండెను. మూడవ ముఖముతో అన్నమును స్వీకరించుచుండెను.
9.2 (రెండవ శ్లోకము)
త్వష్ట మొదలగు ద్వాదశాదిత్యులు అతని పితరులు. కావున, అతడు యజ్ఞము చేయునప్పుడు ప్రత్యక్షముగా బిగ్గరగా మంత్రమును పఠించుచు, దేవతలకు హవ్యభాగములను అందించుచుండెను.
9.3 (మూడవ శ్లోకము)
అదే సమయమున అతడు పరోక్షముగా లోలోపలనే మంత్రములను పఠించుచు అసురులకు గూడ హవిర్భాగములను అందించుచుండెను. అతని తల్లి అసురవంశస్థురాలగుటవలన మాతృప్రేమకు వశుడై యజ్ఞభాగములను అసురులకు కూడా ఇచ్చుచుండెను.
9.4(నాలుగవ శ్లోకము)
ఈ విధముగా ఆ విశ్వరూపుడు దేవతలను అవమాన పరచుచున్నాడనియు, ధర్మము పేరుతో వంచన చేయు చున్నాడనియు ఇంద్రుడు తలంచెను. అందుకు ఇంద్రుడు భయపడెను. వెంటనే క్రోధోద్రిక్తుడై వేగముగా అతని మూడుతలలను నరికి వేసెను.
9.5 (ఐదవ శ్లోకము)
విశ్వరూపుని మూడు శిరస్సులలో సోమరసమును త్రాగునట్టిది కౌజు పిట్టగను, సురాపానమును చేయునది పిచ్చుకగను, అన్నమును భుజించునది తీతువుపిట్టగను మారెను.
9.6 (ఆరవ శ్లోకము)
ఇంద్రుడు స్వర్గాధిపతియేయైనను ఆయనకు బ్రహ్మహత్యా దోషము తప్పలేదు. కావున, అతడు అంజలి ఘటించి ఆ పాపమును స్వీకరించెను. ఒక సంవత్సరము తరువాత తన దేహము నందలి పంచభూతములలో నాల్గింటి పరిశుద్ధికొరకై నేల, నీరు, చెట్లు, స్త్రీలకు నాలుగు భాగములుగా పంచియిచ్చెను.
9.7 (ఏడవ శ్లోకము)
భూమిపై ఎక్కడైనను గోయి తనంతతానుగ పూడ్చబడవలె నను వరమును తీసికొని భూమి ఆ పాపముయొక్క నాల్గవ భాగమును స్వీకరించెను. కావున, భూమిపై కనబడు చవిటినేల బ్రహ్మహత్యా రూపమే.
9.8 (ఎనిమిదవ శ్లోకము)
తెగిన కొమ్మ చిగురింపవలెను అను వరమును పొంది చెట్లు ఆ పాపములో నాల్గవవంతును స్వీకరించెను. కొమ్మను నరికినప్పుడు వచ్చెడి బంక (జిగురు) రూపములో ఆ బ్రహ్మహత్యాదోషము కనబడును.
9.9 (తొమ్మిదవ శ్లోకము)
సర్వదా పురుష సహవాసమును కలిగియుండు వరమును పొంది స్త్రీలు బ్రహ్మహత్యాదోషములో నాల్గవ వంతును స్వీకరించిరి. కనుక స్త్రీలలో ప్రతి నెల రజస్వలయగుట అను రూపములో ఆ దోషము కనబడును.
9.10 (పదియవ శ్లోకము)
నూతులలో నీరు త్రవ్వేకొలదీ ఊరుచుండవలెను. అను వరమును పొంది జలములు నాల్గవవంతు పాపమును స్వీకరించెను. ఆ పాపము నీటియందు బుడగలు, నురగలు రూపమున కనబడును. జనులు నీటిని తోడుకొను సమయమున వీటిని ప్రక్కకు త్రోసివేయుదురు.
9.11 (పదకొండవ శ్లోకము)
విశ్వరూపుని మరణానంతరము అతని తండ్రియైన త్వష్ట ఇంద్రుని సంహరించుటకై ఒక యజ్ఞమును ఆచరించెసను. ఇంద్రశత్రూ! నీవు వర్ధిల్లుము. శీఘ్రముగనే నీ శత్రువును వధింపుము అను మంత్రమును పఠింపుచు హోమము చేసెను.
9.12 (పడ్రెండవ శ్లోకము)
యజ్ఞసమాప్తి అగునప్పుడు అన్వాహార్య పచనము అను పేరు గల అగ్ని (దక్షిణాగ్ని) నుండి ఒక భయంకరమైన పురుషుడు వెలువడెను. అతడు లోకములను నశింపజేయు ప్రళయకాలమృత్యు దేవతవలె భీకరరూపముతో ఉండెను.
9.13 (పదమూడవ శ్లోకము)
9.14 (పదునాలుగవ శ్లోకము)
అతడు ప్రతిదినము అన్ని వైపుల ఒక బాణము ప్రమాణములో పెరుగుచుండెను. తగులబడిన పర్వతమువలె నల్లనై, అతడు సంధ్యాకాలమున మేఘములు గుంపు యొక్క కాంతిని కలిగియుండెను. అతని శిరోజములు, గడ్డము, మీసములు పుటము పెట్టిన రాగిని బోలియుండెను. కన్నులు మధ్యాహ్నసూర్యునివలె ప్రచండముగా ఉండెను.
9.15 (పదునైదవ శ్లోకము)
అతడు ధరించిన మూడుకొనల శూలము వెలుగులను చిమ్ముచుండెను. దానిని పట్టుకొని అతడు బిగ్గరగ ధ్వని చేయుచు భూమి కంపించునట్లు నాట్యము చేయుచుండెను. అతడు తన త్రిశూలముచే అంతరిక్షమును గ్రుచ్చుచున్నాడా! అనునట్లు ఉండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! విశ్వరూపునకు మూడుతలలు ఉండెనని నేను వింటిని. అతడు ఒక ముఖముతో సోమరసము త్రాగుచుండెను. రెండవ ముఖముతో సురాపానము చేయుచుండెను. మూడవ ముఖముతో అన్నమును స్వీకరించుచుండెను.
9.2 (రెండవ శ్లోకము)
త్వష్ట మొదలగు ద్వాదశాదిత్యులు అతని పితరులు. కావున, అతడు యజ్ఞము చేయునప్పుడు ప్రత్యక్షముగా బిగ్గరగా మంత్రమును పఠించుచు, దేవతలకు హవ్యభాగములను అందించుచుండెను.
9.3 (మూడవ శ్లోకము)
అదే సమయమున అతడు పరోక్షముగా లోలోపలనే మంత్రములను పఠించుచు అసురులకు గూడ హవిర్భాగములను అందించుచుండెను. అతని తల్లి అసురవంశస్థురాలగుటవలన మాతృప్రేమకు వశుడై యజ్ఞభాగములను అసురులకు కూడా ఇచ్చుచుండెను.
9.4(నాలుగవ శ్లోకము)
ఈ విధముగా ఆ విశ్వరూపుడు దేవతలను అవమాన పరచుచున్నాడనియు, ధర్మము పేరుతో వంచన చేయు చున్నాడనియు ఇంద్రుడు తలంచెను. అందుకు ఇంద్రుడు భయపడెను. వెంటనే క్రోధోద్రిక్తుడై వేగముగా అతని మూడుతలలను నరికి వేసెను.
9.5 (ఐదవ శ్లోకము)
విశ్వరూపుని మూడు శిరస్సులలో సోమరసమును త్రాగునట్టిది కౌజు పిట్టగను, సురాపానమును చేయునది పిచ్చుకగను, అన్నమును భుజించునది తీతువుపిట్టగను మారెను.
9.6 (ఆరవ శ్లోకము)
ఇంద్రుడు స్వర్గాధిపతియేయైనను ఆయనకు బ్రహ్మహత్యా దోషము తప్పలేదు. కావున, అతడు అంజలి ఘటించి ఆ పాపమును స్వీకరించెను. ఒక సంవత్సరము తరువాత తన దేహము నందలి పంచభూతములలో నాల్గింటి పరిశుద్ధికొరకై నేల, నీరు, చెట్లు, స్త్రీలకు నాలుగు భాగములుగా పంచియిచ్చెను.
9.7 (ఏడవ శ్లోకము)
భూమిపై ఎక్కడైనను గోయి తనంతతానుగ పూడ్చబడవలె నను వరమును తీసికొని భూమి ఆ పాపముయొక్క నాల్గవ భాగమును స్వీకరించెను. కావున, భూమిపై కనబడు చవిటినేల బ్రహ్మహత్యా రూపమే.
9.8 (ఎనిమిదవ శ్లోకము)
తెగిన కొమ్మ చిగురింపవలెను అను వరమును పొంది చెట్లు ఆ పాపములో నాల్గవవంతును స్వీకరించెను. కొమ్మను నరికినప్పుడు వచ్చెడి బంక (జిగురు) రూపములో ఆ బ్రహ్మహత్యాదోషము కనబడును.
9.9 (తొమ్మిదవ శ్లోకము)
సర్వదా పురుష సహవాసమును కలిగియుండు వరమును పొంది స్త్రీలు బ్రహ్మహత్యాదోషములో నాల్గవ వంతును స్వీకరించిరి. కనుక స్త్రీలలో ప్రతి నెల రజస్వలయగుట అను రూపములో ఆ దోషము కనబడును.
9.10 (పదియవ శ్లోకము)
నూతులలో నీరు త్రవ్వేకొలదీ ఊరుచుండవలెను. అను వరమును పొంది జలములు నాల్గవవంతు పాపమును స్వీకరించెను. ఆ పాపము నీటియందు బుడగలు, నురగలు రూపమున కనబడును. జనులు నీటిని తోడుకొను సమయమున వీటిని ప్రక్కకు త్రోసివేయుదురు.
9.11 (పదకొండవ శ్లోకము)
విశ్వరూపుని మరణానంతరము అతని తండ్రియైన త్వష్ట ఇంద్రుని సంహరించుటకై ఒక యజ్ఞమును ఆచరించెసను. ఇంద్రశత్రూ! నీవు వర్ధిల్లుము. శీఘ్రముగనే నీ శత్రువును వధింపుము అను మంత్రమును పఠింపుచు హోమము చేసెను.
9.12 (పడ్రెండవ శ్లోకము)
యజ్ఞసమాప్తి అగునప్పుడు అన్వాహార్య పచనము అను పేరు గల అగ్ని (దక్షిణాగ్ని) నుండి ఒక భయంకరమైన పురుషుడు వెలువడెను. అతడు లోకములను నశింపజేయు ప్రళయకాలమృత్యు దేవతవలె భీకరరూపముతో ఉండెను.
9.13 (పదమూడవ శ్లోకము)
9.14 (పదునాలుగవ శ్లోకము)
అతడు ప్రతిదినము అన్ని వైపుల ఒక బాణము ప్రమాణములో పెరుగుచుండెను. తగులబడిన పర్వతమువలె నల్లనై, అతడు సంధ్యాకాలమున మేఘములు గుంపు యొక్క కాంతిని కలిగియుండెను. అతని శిరోజములు, గడ్డము, మీసములు పుటము పెట్టిన రాగిని బోలియుండెను. కన్నులు మధ్యాహ్నసూర్యునివలె ప్రచండముగా ఉండెను.
9.15 (పదునైదవ శ్లోకము)
అతడు ధరించిన మూడుకొనల శూలము వెలుగులను చిమ్ముచుండెను. దానిని పట్టుకొని అతడు బిగ్గరగ ధ్వని చేయుచు భూమి కంపించునట్లు నాట్యము చేయుచుండెను. అతడు తన త్రిశూలముచే అంతరిక్షమును గ్రుచ్చుచున్నాడా! అనునట్లు ఉండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
అతడు మాటిమాటికి ఆవులించుచుండగా, భయంకరమైన కోరలుగల గుహవంటి అతని నోటితో ఆకాశము త్రాగి వేయుచున్నట్లుగను, నాలుకతో నక్షత్రములను నాకివేయు చున్నట్లుగను, ముల్లోకములను మ్రింగివేయుచున్నట్లుగను కనబడెను. అతని భయంకర రూపమును జూచి, జనులు భీతిల్లి అటునిటు పారిపోసాగిరి.
త్వష్టయొక్క పుత్రుని రూపములో నున్న ఆ పురుషుడు తన విశాలమైన శరీరముతో లోకములను ఆవరించి చీకటిమయము చేసెను. అందువలన మహాపాపియు, అత్యంత క్రూరుడును ఐన ఆ పురుషుడు వృత్రాసురుడు అని పిలువబడెను.
దేవతా శ్రేష్ఠులు తమ అనుయాయులతోగూడి, ఒక్కుమ్మడిగా అతనిపై విజృంభించిరి. తమ దివ్యాస్త్ర శస్త్రములతో అతని పై దెబ్బతీసిరి. కాని, వృత్రాసురుడు వాటిని అన్నింటిని పూర్తిగా మ్రింగి వేసెను.
ఆ వృత్రాసురుని శక్తి దేవతలను ఆశ్చర్యములో ముంచివేసెను. వారు అందరును తేజోహీనులై దైన్యమునకు గురియైరి. అప్పుడు వారు తమ హృదయములలో విరాజమానుడైన ఆదిపురుషుడగు శ్రీమన్నారాయణుని ఏకాగ్ర చిత్తముతో శరణువేడుకొనుచు ఇట్లు ప్రార్థించిరి.
దేవా ఊచుః
దేవతలు ఇట్లు పలికిరి పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి పంచమహా భూతములు. వాటితో ఏర్పడినలోకములు, ఆ లోకములకు అధిపతియైన బ్రహ్మ, అట్లే దేవతలమైన మేము కాలపురుషునకు భయపడుచుందుము. కనుక అతనికి పూజాద్రవ్యములను కానుకలుగా సమర్ఫించుచుందుము. ఆ కాలపురుషుడు గూడ శ్రీహరికి భయపడుచుండును. అందువలన ఇప్పుడు మనకు ఆ శ్రీహరియే దిక్కు.
సమస్త విశ్వమును నిర్మించునట్టి నీకు ఈ వృత్రాసురుడు ఏపాటివాడు. వాడొకలెక్కయా! సర్వధాపూర్ణకాముడవు. అన్ని పరిస్థితులయందును వికారరహితుడవు. ప్రశాంతముగా ఉండువాడవు. అట్టి నిన్ను విడిచి ఇతరులను శరణు వేడువాడు కుక్కతోకను బట్టుకొని సముద్రమును దాటుటకు ప్రయత్నించు మూర్ఖుని వంటివాడగును.
పూర్వకల్పాంతమునందు వైవస్వతమనువు పొడవైన ఆ శ్రీహరి కొమ్మునకు పృథ్వియను నౌకను గట్టి సులభముగా ప్రళయకాల సంకటము నుండి బయట పడెను. మత్స్యావతార రూపుడైన ఆ భగవంతుడే శరణాగతులమైన మమ్ములను వృత్రాసురుని వలన ఏర్పడిన భయమునుండి తప్పక రక్షింపగలడు.
ప్రాచీన కాలమున ప్రచండమైన గాలుల తాకిడికి ఉవ్వెత్తుగా పైకెగసిన తరంగముల గర్జనలకు భీతిల్లి బ్రహ్మదేవుడు ఆ శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలము నుండి ప్రళయకాల జలములలో పడిపోయెను. నిస్సహాయుడైయున్న అతడు శ్రీహరి కృపవలన ఆ పెను విపత్తునుండి బయటపడెను. అట్లు సర్వరక్షకుడైన శ్రీహరియే మమ్ములను ఈ సంకటమునుండి రక్షించుగాక!
అద్వితీయుడైన ఆ ప్రభువు తన మాయాశక్తి ద్వారా మమ్ములను సృష్టించెను. ఆ స్వామి అనుగ్రహము వలన మేము సృష్టికార్యములను జరుపుచున్నాము. అతడు మా సమక్షముననే తన లీలలను ప్రదర్శించుచున్నాడు. మాతో అన్ని కార్యములను చేయించుచున్నాడు. ఐనను, మేము స్వతంత్రులమైన ఈశ్వరులము అని విర్రవీగుచుందుము. అందువలన మేము ఆ స్వామి స్వరూపమును దర్శింపలేకున్నాము.
వాస్తవముగా ఆ భగవంతుడు నిర్వికారుడు. ఐనను తనకు ఆత్మీయులైన దేవతలు శత్రువులచే పీడింప బడుచున్న సమయమున తనమాయ ద్వారా దేవతల, ఋషుల, మానవుల, పశుపక్ష్యాదుల అవతారములను దాల్చి, ప్రతియుగము నందును మమ్ములను రక్షించుచుండును.
ఆ శ్రీహరియే సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు. ఆరాధ్యుడైన సర్వేశ్వరుడు. ప్రకృతి పురుషరూపముగల విశ్వమునకు ఆదికారణుడు. అతడు ఈ విశ్వమునుండి వేరైనవాడు, మరియు విశ్వరూపుడుగూడ. మేమందరము శరణాగతవత్సలుడైన ఆ శ్రీమన్నారాయణుని శరణు జొచ్చుచున్నాము. ఉదారశిరోమణియైన ఆ ప్రభువు తప్పక ఆత్మీయులమైన మాకు శుభములను చేకూర్చును.
శ్రీ శుకుడు వచించెను- మహారాజా! దేవతలు ఇట్లు స్తుతింపగా శ్రీమహావిష్ణువు శంఖ, చక్ర, గదాధారియై వారిముందు పశ్చిమ దిశయందు ప్రకటమాయెను.
భగవంతుని నేత్రములు వికసించిన శరత్కాల కమలములవలె మనోహరముగా ఉండెను. సునందుడు మొదలగు పదునారుగురు పార్షదులు ఆయనను సేవించుచుండిరి. వారందరు వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము, కంఠమున కౌస్తుభమణి తప్ప అన్ని విధములుగా శ్రీహరినే పోలియుండిరి. శ్రీ మహావిష్ణువును దర్శించినంతనే దేవతలందరను ఆనందపరవశులైరి. నేలపై సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించిరి. పిమ్మట తిన్నగా లేచి నిలబడి భగవంతుని ఇట్లు స్తుతించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
1.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
9.1 (ప్రథమ శ్లోకము)
తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత ।
సోమపీథం సురాపీథమన్నాదమితి శుశ్రుమ ॥ 5102॥
9.2 (రెండవ శ్లోకము)
స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః ।
అదదద్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప ॥5103॥
9.3 (మూడవ శ్లోకము)
స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి|
యజమానోఽవహద్భాగం మాతృస్నేహవశానుగః॥5104॥
9.4(నాలుగవ శ్లోకము)
తద్దేవహేలనం తస్య ధర్మాలీకం సురేశ్వరః|
ఆలక్ష్య తరసా భీతస్తచ్ఛీర్షాణ్యచ్ఛినద్రుషా॥5105॥
9.5 (ఐదవ శ్లోకము)
సోమపీథం తు యత్తస్య శిర ఆసీత్కపింఞ్జలః|
కలవిఙ్కః సురాపీథమన్నాదం యత్స తిత్తిరిః॥5106॥
9.6 (ఆరవ శ్లోకము)
బ్రహ్మహత్యామఞ్జలినా జగ్రాహ యదపీశ్వరః|
సంవత్సరాన్తే తదఘం భూతానాం స విశుద్ధయే॥5107॥
9.7 (ఏడవ శ్లోకము)
భూమ్యమ్బుద్రుమయోషిద్భ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః|
భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై॥5108॥
9.8 (ఎనిమిదవ శ్లోకము)
ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే|
తుర్యం ఛేదవిరోహేణ వరేణ జగృహుర్ద్రుమాః॥5109॥
9.9 (తొమ్మిదవ శ్లోకము)
తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే|
శశ్వత్కామవరేణాంహస్తురీయం జగృహుః స్త్రియః॥5110॥
9.10 (పదియవ శ్లోకము)
రజోరూపేణ తాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే
ద్రవ్యభూయోవరేణాపస్తురీయం జగృహుర్మలమ్॥5111॥
9.11 (పదకొండవ శ్లోకము)
తాసు బుద్బుదఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్|
హతపుత్రస్తతస్త్వష్టా జుహావేన్ద్రాయ శత్రవే॥5112॥
9.12 (పడ్రెండవ శ్లోకము)
ఇన్ద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషమ్
అథాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః॥5113॥
9.13 (పదమూడవ శ్లోకము)
కృతాన్త ఇవ లోకానాం యుగాన్తసమయే యథా|
విష్వగ్వివర్ధమానం తమిషుమాత్రం దినే దినే॥5114॥
9.14 (పదునాలుగవ శ్లోకము)
దగ్ధశైలప్రతీకాశం సన్ధ్యాభ్రానీకవర్చసమ్
తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనమ్॥5115॥
9.15 (పదునైదవ శ్లోకము)
దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసీ|
నృత్యన్తమున్నదన్తం చ చాలయన్తం పదా మహీమ్॥5116॥
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
9.1 (ప్రథమ శ్లోకము)
తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత ।
సోమపీథం సురాపీథమన్నాదమితి శుశ్రుమ ॥ 5102॥
9.2 (రెండవ శ్లోకము)
స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః ।
అదదద్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప ॥5103॥
9.3 (మూడవ శ్లోకము)
స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి|
యజమానోఽవహద్భాగం మాతృస్నేహవశానుగః॥5104॥
9.4(నాలుగవ శ్లోకము)
తద్దేవహేలనం తస్య ధర్మాలీకం సురేశ్వరః|
ఆలక్ష్య తరసా భీతస్తచ్ఛీర్షాణ్యచ్ఛినద్రుషా॥5105॥
9.5 (ఐదవ శ్లోకము)
సోమపీథం తు యత్తస్య శిర ఆసీత్కపింఞ్జలః|
కలవిఙ్కః సురాపీథమన్నాదం యత్స తిత్తిరిః॥5106॥
9.6 (ఆరవ శ్లోకము)
బ్రహ్మహత్యామఞ్జలినా జగ్రాహ యదపీశ్వరః|
సంవత్సరాన్తే తదఘం భూతానాం స విశుద్ధయే॥5107॥
9.7 (ఏడవ శ్లోకము)
భూమ్యమ్బుద్రుమయోషిద్భ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః|
భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై॥5108॥
9.8 (ఎనిమిదవ శ్లోకము)
ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే|
తుర్యం ఛేదవిరోహేణ వరేణ జగృహుర్ద్రుమాః॥5109॥
9.9 (తొమ్మిదవ శ్లోకము)
తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే|
శశ్వత్కామవరేణాంహస్తురీయం జగృహుః స్త్రియః॥5110॥
9.10 (పదియవ శ్లోకము)
రజోరూపేణ తాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే
ద్రవ్యభూయోవరేణాపస్తురీయం జగృహుర్మలమ్॥5111॥
9.11 (పదకొండవ శ్లోకము)
తాసు బుద్బుదఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్|
హతపుత్రస్తతస్త్వష్టా జుహావేన్ద్రాయ శత్రవే॥5112॥
9.12 (పడ్రెండవ శ్లోకము)
ఇన్ద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషమ్
అథాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః॥5113॥
9.13 (పదమూడవ శ్లోకము)
కృతాన్త ఇవ లోకానాం యుగాన్తసమయే యథా|
విష్వగ్వివర్ధమానం తమిషుమాత్రం దినే దినే॥5114॥
9.14 (పదునాలుగవ శ్లోకము)
దగ్ధశైలప్రతీకాశం సన్ధ్యాభ్రానీకవర్చసమ్
తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనమ్॥5115॥
9.15 (పదునైదవ శ్లోకము)
దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసీ|
నృత్యన్తమున్నదన్తం చ చాలయన్తం పదా మహీమ్॥5116॥
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.16 (పదునారవ శ్లోకము)
దరీగమ్భీరవక్త్రేణ పిబతా చ నభస్తలమ్
లిహతా జిహ్వయర్ క్షాణి గ్రసతా భువనత్రయమ్॥5117॥
9.17 (పదిహేడవ శ్లోకము)
మహతా రౌద్రదంష్ట్రేణ జృమ్భమాణం ముహుర్ముహుః|
విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ॥5118॥
9.18 (పదునెనిమిదవ శ్లోకము)
యేనావృతా ఇమే లోకాస్తమసా త్వాష్ట్రమూర్తినా|
స వై వృత్ర ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః॥5119॥
9.19 (పందొమ్మిదవ శ్లోకము)
తం నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభాః|
స్వైః స్వైర్దివ్యాస్త్రశస్త్రౌఘైః సోఽగ్రసత్తాని కృత్స్నశః॥5120॥
9.20 (ఇరువదియవ శ్లోకము)
తతస్తే విస్మితాః సర్వే విషణ్ణా గ్రస్తతేజసః|
ప్రత్యఞ్చమాదిపురుషముపతస్థుః సమాహితాః॥5121॥
దేవా ఊచుః
9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
వాయ్వమ్బరాగ్న్యప్-క్షితయస్త్రిలోకాః బ్రహ్మాదయో యే వయముద్విజన్తః|
హరామ యస్మై బలిమన్తకోఽసౌ బిభేతి యస్మాదరణం తతో నః॥5122॥
9.22 (ఇరువది రెండవ శ్లోకము)
అవిస్మితం తం పరిపూర్ణకామం స్వేనైవ లాభేన సమం ప్రశాన్తమ్|
వినోపసర్పత్యపరం హి బాలిశః శ్వలాఙ్గులేనాతితితర్తి సిన్ధుమ్॥5123॥
9.23 (ఇరువది మూడవ శ్లోకము)
యస్యోరుశృఙ్గే జగతీం స్వనావం మనుర్యథాబధ్య తతార దుర్గమ్|
స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురన్తా- త్త్రాతాశ్రితాన్ వారిచరోఽపి నూనమ్॥5124॥
9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
పురా స్వయమ్భూరపి సంయమామ్భస్యుదీర్ణవాతోర్మిరవైః కరాళే|
ఏకోఽరవిన్దాత్పతితస్తతార తస్మాద్భయాద్యేన స నోఽస్తు పారః॥5125॥;
9.25 (ఇరువధి ఐదవ శ్లోకము)
య ఏక ఈశో నిజమాయయా నః ససర్జ యేనాను సృజామ విశ్వమ్|
వయం న యస్యాపి పురః సమీహతఃపశ్యామ లిఙ్గం పృథగీశమానినః॥5126॥
9.26 (ఇరువది ఆరవ శ్లోకము)
యో నః సపత్నైర్భృశమర్ద్యమానాన్ దేవర్షితిర్యఙ్నృషు నిత్య ఏవ|
కృతావతారస్తనుభిః స్వమాయయా కృత్వాత్మసాత్పాతి యుగే యుగే చ॥5127
9.27 (ఇరువది ఏడవ శ్లోకము)
థతమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యమ్|
వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం స నో ధాస్యతి శం మహాత్మా॥5128॥
9.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
శ్రీశుక ఉవాచ
ఇతి తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతామ్|
ప్రతీచ్యాం దిశ్యభూదావిః శఙ్ఖచక్రగదాధరః॥5129॥
9.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
ఆత్మతుల్యైః షోడశభిర్వినా శ్రీవత్సకౌస్తుభౌ|
పర్యుపాసితమున్నిద్రశరదమ్బురుహేక్షణమ్॥5130॥
9.30 (ముప్పదియవ శ్లోకము)
దృష్ట్వా తమవనౌ సర్వే ఈక్షణాహ్లాదవిక్లవాః|
దణ్డవత్పతితా రాజఞ్ఛనైరుత్థాయ తుష్టువుః॥5131॥
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
1.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
9.1 (ప్రథమ శ్లోకము)
తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత ।
సోమపీథం సురాపీథమన్నాదమితి శుశ్రుమ ॥ 5102॥
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! విశ్వరూపునకు మూడుతలలు ఉండెనని నేను వింటిని. అతడు ఒక ముఖముతో సోమరసము త్రాగుచుండెను. రెండవ ముఖముతో సురాపానము చేయుచుండెను. మూడవ ముఖముతో అన్నమును స్వీకరించుచుండెను.
9.2 (రెండవ శ్లోకము)
స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః ।
అదదద్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప ॥5103॥
త్వష్ట మొదలగు ద్వాదశాదిత్యులు అతని పితరులు. కావున, అతడు యజ్ఞము చేయునప్పుడు ప్రత్యక్షముగా బిగ్గరగా మంత్రమును పఠించుచు, దేవతలకు హవ్యభాగములను అందించుచుండెను.
9.3 (మూడవ శ్లోకము)
స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి|
యజమానోఽవహద్భాగం మాతృస్నేహవశానుగః॥5104॥
అదే సమయమున అతడు పరోక్షముగా లోలోపలనే మంత్రములను పఠించుచు అసురులకు గూడ హవిర్భాగములను అందించుచుండెను. అతని తల్లి అసురవంశస్థురాలగుటవలన మాతృప్రేమకు వశుడై యజ్ఞభాగములను అసురులకు కూడా ఇచ్చుచుండెను.
9.4(నాలుగవ శ్లోకము)
తద్దేవహేలనం తస్య ధర్మాలీకం సురేశ్వరః|
ఆలక్ష్య తరసా భీతస్తచ్ఛీర్షాణ్యచ్ఛినద్రుషా॥5105॥
ఈ విధముగా ఆ విశ్వరూపుడు దేవతలను అవమాన పరచుచున్నాడనియు, ధర్మము పేరుతో వంచన చేయు చున్నాడనియు ఇంద్రుడు తలంచెను. అందుకు ఇంద్రుడు భయపడెను. వెంటనే క్రోధోద్రిక్తుడై వేగముగా అతని మూడుతలలను నరికి వేసెను.
9.5 (ఐదవ శ్లోకము)
సోమపీథం తు యత్తస్య శిర ఆసీత్కపింఞ్జలః|
కలవిఙ్కః సురాపీథమన్నాదం యత్స తిత్తిరిః॥5106॥
విశ్వరూపుని మూడు శిరస్సులలో సోమరసమును త్రాగునట్టిది కౌజు పిట్టగను, సురాపానమును చేయునది పిచ్చుకగను, అన్నమును భుజించునది తీతువుపిట్టగను మారెను.
9.6 (ఆరవ శ్లోకము)
బ్రహ్మహత్యామఞ్జలినా జగ్రాహ యదపీశ్వరః|
సంవత్సరాన్తే తదఘం భూతానాం స విశుద్ధయే॥5107॥
ఇంద్రుడు స్వర్గాధిపతియేయైనను ఆయనకు బ్రహ్మహత్యా దోషము తప్పలేదు. కావున, అతడు అంజలి ఘటించి ఆ పాపమును స్వీకరించెను. ఒక సంవత్సరము తరువాత తన దేహము నందలి పంచభూతములలో నాల్గింటి పరిశుద్ధికొరకై నేల, నీరు, చెట్లు, స్త్రీలకు నాలుగు భాగములుగా పంచియిచ్చెను.
9.7 (ఏడవ శ్లోకము)
భూమ్యమ్బుద్రుమయోషిద్భ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః|
భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై॥5108॥
భూమిపై ఎక్కడైనను గోయి తనంతతానుగ పూడ్చబడవలె నను వరమును తీసికొని భూమి ఆ పాపముయొక్క నాల్గవ భాగమును స్వీకరించెను. కావున, భూమిపై కనబడు చవిటినేల బ్రహ్మహత్యా రూపమే.
9.8 (ఎనిమిదవ శ్లోకము)
ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే|
తుర్యం ఛేదవిరోహేణ వరేణ జగృహుర్ద్రుమాః॥5109॥
తెగిన కొమ్మ చిగురింపవలెను అను వరమును పొంది చెట్లు ఆ పాపములో నాల్గవవంతును స్వీకరించెను. కొమ్మను నరికినప్పుడు వచ్చెడి బంక (జిగురు) రూపములో ఆ బ్రహ్మహత్యాదోషము కనబడును.
9.9 (తొమ్మిదవ శ్లోకము)
తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే|
శశ్వత్కామవరేణాంహస్తురీయం జగృహుః స్త్రియః॥5110॥
సర్వదా పురుష సహవాసమును కలిగియుండు వరమును పొంది స్త్రీలు బ్రహ్మహత్యాదోషములో నాల్గవ వంతును స్వీకరించిరి. కనుక స్త్రీలలో ప్రతి నెల రజస్వలయగుట అను రూపములో ఆ దోషము కనబడును.
9.10 (పదియవ శ్లోకము)
రజోరూపేణ తాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే
ద్రవ్యభూయోవరేణాపస్తురీయం జగృహుర్మలమ్॥5111॥
నూతులలో నీరు త్రవ్వేకొలదీ ఊరుచుండవలెను. అను వరమును పొంది జలములు నాల్గవవంతు పాపమును స్వీకరించెను. ఆ పాపము నీటియందు బుడగలు, నురగలు రూపమున కనబడును. జనులు నీటిని తోడుకొను సమయమున వీటిని ప్రక్కకు త్రోసివేయుదురు.
9.11 (పదకొండవ శ్లోకము)
తాసు బుద్బుదఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్|
హతపుత్రస్తతస్త్వష్టా జుహావేన్ద్రాయ శత్రవే॥5112॥
విశ్వరూపుని మరణానంతరము అతని తండ్రియైన త్వష్ట ఇంద్రుని సంహరించుటకై ఒక యజ్ఞమును ఆచరించెసను. ఇంద్రశత్రూ! నీవు వర్ధిల్లుము. శీఘ్రముగనే నీ శత్రువును వధింపుము అను మంత్రమును పఠింపుచు హోమము చేసెను.
9.12 (పడ్రెండవ శ్లోకము)
ఇన్ద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషమ్
అథాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః॥5113॥
యజ్ఞసమాప్తి అగునప్పుడు అన్వాహార్య పచనము అను పేరు గల అగ్ని (దక్షిణాగ్ని) నుండి ఒక భయంకరమైన పురుషుడు వెలువడెను. అతడు లోకములను నశింపజేయు ప్రళయకాలమృత్యు దేవతవలె భీకరరూపముతో ఉండెను.
9.13 (పదమూడవ శ్లోకము)
కృతాన్త ఇవ లోకానాం యుగాన్తసమయే యథా|
విష్వగ్వివర్ధమానం తమిషుమాత్రం దినే దినే॥5114॥
9.14 (పదునాలుగవ శ్లోకము)
దగ్ధశైలప్రతీకాశం సన్ధ్యాభ్రానీకవర్చసమ్
తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనమ్॥5115॥
అతడు ప్రతిదినము అన్ని వైపుల ఒక బాణము ప్రమాణములో పెరుగుచుండెను. తగులబడిన పర్వతమువలె నల్లనై, అతడు సంధ్యాకాలమున మేఘములు గుంపు యొక్క కాంతిని కలిగియుండెను. అతని శిరోజములు, గడ్డము, మీసములు పుటము పెట్టిన రాగిని బోలియుండెను. కన్నులు మధ్యాహ్నసూర్యునివలె ప్రచండముగా ఉండెను.
9.15 (పదునైదవ శ్లోకము)
దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసీ|
నృత్యన్తమున్నదన్తం చ చాలయన్తం పదా మహీమ్॥5116॥
అతడు ధరించిన మూడుకొనల శూలము వెలుగులను చిమ్ముచుండెను. దానిని పట్టుకొని అతడు బిగ్గరగ ధ్వని చేయుచు భూమి కంపించునట్లు నాట్యము చేయుచుండెను. అతడు తన త్రిశూలముచే అంతరిక్షమును గ్రుచ్చుచున్నాడా! అనునట్లు ఉండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
1.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
9.1 (ప్రథమ శ్లోకము)
తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత ।
సోమపీథం సురాపీథమన్నాదమితి శుశ్రుమ ॥ 5102॥
శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! విశ్వరూపునకు మూడుతలలు ఉండెనని నేను వింటిని. అతడు ఒక ముఖముతో సోమరసము త్రాగుచుండెను. రెండవ ముఖముతో సురాపానము చేయుచుండెను. మూడవ ముఖముతో అన్నమును స్వీకరించుచుండెను.
9.2 (రెండవ శ్లోకము)
స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః ।
అదదద్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప ॥5103॥
త్వష్ట మొదలగు ద్వాదశాదిత్యులు అతని పితరులు. కావున, అతడు యజ్ఞము చేయునప్పుడు ప్రత్యక్షముగా బిగ్గరగా మంత్రమును పఠించుచు, దేవతలకు హవ్యభాగములను అందించుచుండెను.
9.3 (మూడవ శ్లోకము)
స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి|
యజమానోఽవహద్భాగం మాతృస్నేహవశానుగః॥5104॥
అదే సమయమున అతడు పరోక్షముగా లోలోపలనే మంత్రములను పఠించుచు అసురులకు గూడ హవిర్భాగములను అందించుచుండెను. అతని తల్లి అసురవంశస్థురాలగుటవలన మాతృప్రేమకు వశుడై యజ్ఞభాగములను అసురులకు కూడా ఇచ్చుచుండెను.
9.4(నాలుగవ శ్లోకము)
తద్దేవహేలనం తస్య ధర్మాలీకం సురేశ్వరః|
ఆలక్ష్య తరసా భీతస్తచ్ఛీర్షాణ్యచ్ఛినద్రుషా॥5105॥
ఈ విధముగా ఆ విశ్వరూపుడు దేవతలను అవమాన పరచుచున్నాడనియు, ధర్మము పేరుతో వంచన చేయు చున్నాడనియు ఇంద్రుడు తలంచెను. అందుకు ఇంద్రుడు భయపడెను. వెంటనే క్రోధోద్రిక్తుడై వేగముగా అతని మూడుతలలను నరికి వేసెను.
9.5 (ఐదవ శ్లోకము)
సోమపీథం తు యత్తస్య శిర ఆసీత్కపింఞ్జలః|
కలవిఙ్కః సురాపీథమన్నాదం యత్స తిత్తిరిః॥5106॥
విశ్వరూపుని మూడు శిరస్సులలో సోమరసమును త్రాగునట్టిది కౌజు పిట్టగను, సురాపానమును చేయునది పిచ్చుకగను, అన్నమును భుజించునది తీతువుపిట్టగను మారెను.
9.6 (ఆరవ శ్లోకము)
బ్రహ్మహత్యామఞ్జలినా జగ్రాహ యదపీశ్వరః|
సంవత్సరాన్తే తదఘం భూతానాం స విశుద్ధయే॥5107॥
ఇంద్రుడు స్వర్గాధిపతియేయైనను ఆయనకు బ్రహ్మహత్యా దోషము తప్పలేదు. కావున, అతడు అంజలి ఘటించి ఆ పాపమును స్వీకరించెను. ఒక సంవత్సరము తరువాత తన దేహము నందలి పంచభూతములలో నాల్గింటి పరిశుద్ధికొరకై నేల, నీరు, చెట్లు, స్త్రీలకు నాలుగు భాగములుగా పంచియిచ్చెను.
9.7 (ఏడవ శ్లోకము)
భూమ్యమ్బుద్రుమయోషిద్భ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః|
భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై॥5108॥
భూమిపై ఎక్కడైనను గోయి తనంతతానుగ పూడ్చబడవలె నను వరమును తీసికొని భూమి ఆ పాపముయొక్క నాల్గవ భాగమును స్వీకరించెను. కావున, భూమిపై కనబడు చవిటినేల బ్రహ్మహత్యా రూపమే.
9.8 (ఎనిమిదవ శ్లోకము)
ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే|
తుర్యం ఛేదవిరోహేణ వరేణ జగృహుర్ద్రుమాః॥5109॥
తెగిన కొమ్మ చిగురింపవలెను అను వరమును పొంది చెట్లు ఆ పాపములో నాల్గవవంతును స్వీకరించెను. కొమ్మను నరికినప్పుడు వచ్చెడి బంక (జిగురు) రూపములో ఆ బ్రహ్మహత్యాదోషము కనబడును.
9.9 (తొమ్మిదవ శ్లోకము)
తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే|
శశ్వత్కామవరేణాంహస్తురీయం జగృహుః స్త్రియః॥5110॥
సర్వదా పురుష సహవాసమును కలిగియుండు వరమును పొంది స్త్రీలు బ్రహ్మహత్యాదోషములో నాల్గవ వంతును స్వీకరించిరి. కనుక స్త్రీలలో ప్రతి నెల రజస్వలయగుట అను రూపములో ఆ దోషము కనబడును.
9.10 (పదియవ శ్లోకము)
రజోరూపేణ తాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే
ద్రవ్యభూయోవరేణాపస్తురీయం జగృహుర్మలమ్॥5111॥
నూతులలో నీరు త్రవ్వేకొలదీ ఊరుచుండవలెను. అను వరమును పొంది జలములు నాల్గవవంతు పాపమును స్వీకరించెను. ఆ పాపము నీటియందు బుడగలు, నురగలు రూపమున కనబడును. జనులు నీటిని తోడుకొను సమయమున వీటిని ప్రక్కకు త్రోసివేయుదురు.
9.11 (పదకొండవ శ్లోకము)
తాసు బుద్బుదఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్|
హతపుత్రస్తతస్త్వష్టా జుహావేన్ద్రాయ శత్రవే॥5112॥
విశ్వరూపుని మరణానంతరము అతని తండ్రియైన త్వష్ట ఇంద్రుని సంహరించుటకై ఒక యజ్ఞమును ఆచరించెసను. ఇంద్రశత్రూ! నీవు వర్ధిల్లుము. శీఘ్రముగనే నీ శత్రువును వధింపుము అను మంత్రమును పఠింపుచు హోమము చేసెను.
9.12 (పడ్రెండవ శ్లోకము)
ఇన్ద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషమ్
అథాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః॥5113॥
యజ్ఞసమాప్తి అగునప్పుడు అన్వాహార్య పచనము అను పేరు గల అగ్ని (దక్షిణాగ్ని) నుండి ఒక భయంకరమైన పురుషుడు వెలువడెను. అతడు లోకములను నశింపజేయు ప్రళయకాలమృత్యు దేవతవలె భీకరరూపముతో ఉండెను.
9.13 (పదమూడవ శ్లోకము)
కృతాన్త ఇవ లోకానాం యుగాన్తసమయే యథా|
విష్వగ్వివర్ధమానం తమిషుమాత్రం దినే దినే॥5114॥
9.14 (పదునాలుగవ శ్లోకము)
దగ్ధశైలప్రతీకాశం సన్ధ్యాభ్రానీకవర్చసమ్
తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనమ్॥5115॥
అతడు ప్రతిదినము అన్ని వైపుల ఒక బాణము ప్రమాణములో పెరుగుచుండెను. తగులబడిన పర్వతమువలె నల్లనై, అతడు సంధ్యాకాలమున మేఘములు గుంపు యొక్క కాంతిని కలిగియుండెను. అతని శిరోజములు, గడ్డము, మీసములు పుటము పెట్టిన రాగిని బోలియుండెను. కన్నులు మధ్యాహ్నసూర్యునివలె ప్రచండముగా ఉండెను.
9.15 (పదునైదవ శ్లోకము)
దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసీ|
నృత్యన్తమున్నదన్తం చ చాలయన్తం పదా మహీమ్॥5116॥
అతడు ధరించిన మూడుకొనల శూలము వెలుగులను చిమ్ముచుండెను. దానిని పట్టుకొని అతడు బిగ్గరగ ధ్వని చేయుచు భూమి కంపించునట్లు నాట్యము చేయుచుండెను. అతడు తన త్రిశూలముచే అంతరిక్షమును గ్రుచ్చుచున్నాడా! అనునట్లు ఉండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.16 (పదునారవ శ్లోకము)
దరీగమ్భీరవక్త్రేణ పిబతా చ నభస్తలమ్
లిహతా జిహ్వయర్ క్షాణి గ్రసతా భువనత్రయమ్॥5117॥
9.17 (పదిహేడవ శ్లోకము)
మహతా రౌద్రదంష్ట్రేణ జృమ్భమాణం ముహుర్ముహుః|
విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ॥5118॥
అతడు మాటిమాటికి ఆవులించుచుండగా, భయంకరమైన కోరలుగల గుహవంటి అతని నోటితో ఆకాశము త్రాగి వేయుచున్నట్లుగను, నాలుకతో నక్షత్రములను నాకివేయు చున్నట్లుగను, ముల్లోకములను మ్రింగివేయుచున్నట్లుగను కనబడెను. అతని భయంకర రూపమును జూచి, జనులు భీతిల్లి అటునిటు పారిపోసాగిరి.
9.18 (పదునెనిమిదవ శ్లోకము)
యేనావృతా ఇమే లోకాస్తమసా త్వాష్ట్రమూర్తినా|
స వై వృత్ర ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః॥5119॥
త్వష్టయొక్క పుత్రుని రూపములో నున్న ఆ పురుషుడు తన విశాలమైన శరీరముతో లోకములను ఆవరించి చీకటిమయము చేసెను. అందువలన మహాపాపియు, అత్యంత క్రూరుడును ఐన ఆ పురుషుడు వృత్రాసురుడు అని పిలువబడెను.
9.19 (పందొమ్మిదవ శ్లోకము)
తం నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభాః|
స్వైః స్వైర్దివ్యాస్త్రశస్త్రౌఘైః సోఽగ్రసత్తాని కృత్స్నశః॥5120॥
దేవతా శ్రేష్ఠులు తమ అనుయాయులతోగూడి, ఒక్కుమ్మడిగా అతనిపై విజృంభించిరి. తమ దివ్యాస్త్ర శస్త్రములతో అతని పై దెబ్బతీసిరి. కాని, వృత్రాసురుడు వాటిని అన్నింటిని పూర్తిగా మ్రింగి వేసెను.
9.20 (ఇరువదియవ శ్లోకము)
తతస్తే విస్మితాః సర్వే విషణ్ణా గ్రస్తతేజసః|
ప్రత్యఞ్చమాదిపురుషముపతస్థుః సమాహితాః॥5121॥
ఆ వృత్రాసురుని శక్తి దేవతలను ఆశ్చర్యములో ముంచివేసెను. వారు అందరును తేజోహీనులై దైన్యమునకు గురియైరి. అప్పుడు వారు తమ హృదయములలో విరాజమానుడైన ఆదిపురుషుడగు శ్రీమన్నారాయణుని ఏకాగ్ర చిత్తముతో శరణువేడుకొనుచు ఇట్లు ప్రార్థించిరి.
దేవా ఊచుః
9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
వాయ్వమ్బరాగ్న్యప్-క్షితయస్త్రిలోకాః బ్రహ్మాదయో యే వయముద్విజన్తః|
హరామ యస్మై బలిమన్తకోఽసౌ బిభేతి యస్మాదరణం తతో నః॥5122॥
దేవతలు ఇట్లు పలికిరి పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి పంచమహా భూతములు. వాటితో ఏర్పడినలోకములు, ఆ లోకములకు అధిపతియైన బ్రహ్మ, అట్లే దేవతలమైన మేము కాలపురుషునకు భయపడుచుందుము. కనుక అతనికి పూజాద్రవ్యములను కానుకలుగా సమర్ఫించుచుందుము. ఆ కాలపురుషుడు గూడ శ్రీహరికి భయపడుచుండును. అందువలన ఇప్పుడు మనకు ఆ శ్రీహరియే దిక్కు.
9.22 (ఇరువది రెండవ శ్లోకము)
అవిస్మితం తం పరిపూర్ణకామం స్వేనైవ లాభేన సమం ప్రశాన్తమ్|
వినోపసర్పత్యపరం హి బాలిశః శ్వలాఙ్గులేనాతితితర్తి సిన్ధుమ్॥5123॥
సమస్త విశ్వమును నిర్మించునట్టి నీకు ఈ వృత్రాసురుడు ఏపాటివాడు. వాడొకలెక్కయా! సర్వధాపూర్ణకాముడవు. అన్ని పరిస్థితులయందును వికారరహితుడవు. ప్రశాంతముగా ఉండువాడవు. అట్టి నిన్ను విడిచి ఇతరులను శరణు వేడువాడు కుక్కతోకను బట్టుకొని సముద్రమును దాటుటకు ప్రయత్నించు మూర్ఖుని వంటివాడగును.
9.23 (ఇరువది మూడవ శ్లోకము)
యస్యోరుశృఙ్గే జగతీం స్వనావం మనుర్యథాబధ్య తతార దుర్గమ్|
స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురన్తా- త్త్రాతాశ్రితాన్ వారిచరోఽపి నూనమ్॥5124॥
పూర్వకల్పాంతమునందు వైవస్వతమనువు పొడవైన ఆ శ్రీహరి కొమ్మునకు పృథ్వియను నౌకను గట్టి సులభముగా ప్రళయకాల సంకటము నుండి బయట పడెను. మత్స్యావతార రూపుడైన ఆ భగవంతుడే శరణాగతులమైన మమ్ములను వృత్రాసురుని వలన ఏర్పడిన భయమునుండి తప్పక రక్షింపగలడు.
9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
పురా స్వయమ్భూరపి సంయమామ్భస్యుదీర్ణవాతోర్మిరవైః కరాళే|
ఏకోఽరవిన్దాత్పతితస్తతార తస్మాద్భయాద్యేన స నోఽస్తు పారః॥5125॥;
ప్రాచీన కాలమున ప్రచండమైన గాలుల తాకిడికి ఉవ్వెత్తుగా పైకెగసిన తరంగముల గర్జనలకు భీతిల్లి బ్రహ్మదేవుడు ఆ శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలము నుండి ప్రళయకాల జలములలో పడిపోయెను. నిస్సహాయుడైయున్న అతడు శ్రీహరి కృపవలన ఆ పెను విపత్తునుండి బయటపడెను. అట్లు సర్వరక్షకుడైన శ్రీహరియే మమ్ములను ఈ సంకటమునుండి రక్షించుగాక!
9.25 (ఇరువధి ఐదవ శ్లోకము)
య ఏక ఈశో నిజమాయయా నః ససర్జ యేనాను సృజామ విశ్వమ్|
వయం న యస్యాపి పురః సమీహతఃపశ్యామ లిఙ్గం పృథగీశమానినః॥5126॥
అద్వితీయుడైన ఆ ప్రభువు తన మాయాశక్తి ద్వారా మమ్ములను సృష్టించెను. ఆ స్వామి అనుగ్రహము వలన మేము సృష్టికార్యములను జరుపుచున్నాము. అతడు మా సమక్షముననే తన లీలలను ప్రదర్శించుచున్నాడు. మాతో అన్ని కార్యములను చేయించుచున్నాడు. ఐనను, మేము స్వతంత్రులమైన ఈశ్వరులము అని విర్రవీగుచుందుము. అందువలన మేము ఆ స్వామి స్వరూపమును దర్శింపలేకున్నాము.
9.26 (ఇరువది ఆరవ శ్లోకము)
యో నః సపత్నైర్భృశమర్ద్యమానాన్ దేవర్షితిర్యఙ్నృషు నిత్య ఏవ|
కృతావతారస్తనుభిః స్వమాయయా కృత్వాత్మసాత్పాతి యుగే యుగే చ॥5127
వాస్తవముగా ఆ భగవంతుడు నిర్వికారుడు. ఐనను తనకు ఆత్మీయులైన దేవతలు శత్రువులచే పీడింప బడుచున్న సమయమున తనమాయ ద్వారా దేవతల, ఋషుల, మానవుల, పశుపక్ష్యాదుల అవతారములను దాల్చి, ప్రతియుగము నందును మమ్ములను రక్షించుచుండును.
9.27 (ఇరువది ఏడవ శ్లోకము)
థతమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యమ్|
వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం స నో ధాస్యతి శం మహాత్మా॥5128॥
ఆ శ్రీహరియే సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు. ఆరాధ్యుడైన సర్వేశ్వరుడు. ప్రకృతి పురుషరూపముగల విశ్వమునకు ఆదికారణుడు. అతడు ఈ విశ్వమునుండి వేరైనవాడు, మరియు విశ్వరూపుడుగూడ. మేమందరము శరణాగతవత్సలుడైన ఆ శ్రీమన్నారాయణుని శరణు జొచ్చుచున్నాము. ఉదారశిరోమణియైన ఆ ప్రభువు తప్పక ఆత్మీయులమైన మాకు శుభములను చేకూర్చును.
9.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
శ్రీశుక ఉవాచ
ఇతి తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతామ్|
ప్రతీచ్యాం దిశ్యభూదావిః శఙ్ఖచక్రగదాధరః॥5129॥
శ్రీ శుకుడు వచించెను- మహారాజా! దేవతలు ఇట్లు స్తుతింపగా శ్రీమహావిష్ణువు శంఖ, చక్ర, గదాధారియై వారిముందు పశ్చిమ దిశయందు ప్రకటమాయెను.
9.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
ఆత్మతుల్యైః షోడశభిర్వినా శ్రీవత్సకౌస్తుభౌ|
పర్యుపాసితమున్నిద్రశరదమ్బురుహేక్షణమ్॥5130॥
9.30 (ముప్పదియవ శ్లోకము)
దృష్ట్వా తమవనౌ సర్వే ఈక్షణాహ్లాదవిక్లవాః|
దణ్డవత్పతితా రాజఞ్ఛనైరుత్థాయ తుష్టువుః॥5131॥
భగవంతుని నేత్రములు వికసించిన శరత్కాల కమలములవలె మనోహరముగా ఉండెను. సునందుడు మొదలగు పదునారుగురు పార్షదులు ఆయనను సేవించుచుండిరి. వారందరు వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము, కంఠమున కౌస్తుభమణి తప్ప అన్ని విధములుగా శ్రీహరినే పోలియుండిరి. శ్రీ మహావిష్ణువును దర్శించినంతనే దేవతలందరను ఆనందపరవశులైరి. నేలపై సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించిరి. పిమ్మట తిన్నగా లేచి నిలబడి భగవంతుని ఇట్లు స్తుతించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
దేవా ఊచుః
9.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉత తే నమః|
నమస్తే హ్యస్తచక్రాయ నమః సుపురుహూతయే॥5132॥
దేవతలు ఇట్లు స్తుతించిరి- శ్రీహరీ! యజ్ఞమునందు స్వర్గాదులను అనుగ్రహించు శక్తియు, వాటి ఫలములను నిశ్చయించు కాలపురుషుడవు నీవే. యజ్ఞములకు విఘ్నములను కలిగించు దైత్యులను నీ చక్రముచే హతమార్చెదవు. నీ నామములు అనంతములు. నీకు పదేపదే నమస్కరించు చున్నాము".
9.32 (ముప్పది రెండవ శ్లోకము)
యత్తే గతీనాం తిసౄణామీశితుః పరమం పదమ్|
నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి॥5133॥
విధాతా! సత్త్వ రజస్తమోగుణములను అనుసరించి, జీవులకు ఉత్తమ, మధ్యమ, అధమగతులు ప్రాప్తించును. వాటి నియామకుడవు నీవే. నీ పరమపదము యొక్క వాస్తవస్వరూపమును ఈ కార్యరూప జగత్తునందలి నేటి ప్రాణులెవ్వరును తెలిసికొనజాలరు.
9.33 (ముప్పది మూడవ శ్లోకము)
ఓం నమస్తేఽస్తు భగవన్ నారాయణ వాసుదేవాఽఽదిపురుష మహాపురుష మహానుభావ పరమమఙ్గల పరమకల్యాణ పరమకారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంసపరివ్రాజకైః పరమేణాత్మయోగ సమాధినా పరిభావితపరిస్ఫుట పారమహంస్య ధర్మేణోద్ఘాటిత తమఃకపాటద్వారే చిత్తేఽపావృత ఆత్మలోకే స్వయముపలబ్ధనిజసుఖానుభవో భవాన్॥5134॥
షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన శ్రీమన్నారాయణా! వాసుదేవా! నీవు ఆదిపురుషుడవు. పురుషోత్తముడవు. నీ మహిమలు అనంతములు. సకల శుభములకు నిధివి. కల్యాణస్వరూపుడవు. పరమదయాళుడవన్న నీవే. సమస్త జగత్తునకు ఆధారమైనవాడవు. అద్వితీయుడవు. నీవు సర్వేశ్వరుడవు. సౌందర్యములకును, సంపదలకును అధిష్టాత్రియైన లక్ష్మీదేవికి పరమగతివి నీవే. పరమహంసపరివ్రాజకులు, విరాగులు, మహాత్ములు, ఆత్మసంయమ రూపమైన సమాధిద్వారా నిన్ను ధ్యానించెదరు. అప్పుడు వారి పవిత్ర హృదయముల యందు పరమవాస్తవిక ధర్మమైన భగవద్భక్తి ఉదయించును. దాని ప్రభావమున వారి హృదయమునందలి అజ్ఞానము తొలగిపోవును. వారి ఆత్మలయందు ఆవరణ రహితమైన ఆత్మానందానుభూతి కలుగును. మేము నీకు నమస్కరించు చున్నాము.
9.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
దురవబోధ ఇవ తవాయం విహారయోగో యదశరణోఽశరీర ఇదమనవేక్షితాస్మ త్సమవాయ ఆత్మనైవావిక్రియమాణేన సగుణమగుణః సృజసి పాసి హరసి॥5135॥
భగవన్! నీ లీలా రహస్యములు, ఎఱుంగశక్యముగానివి. ఎందుకనగా, నీవు ఎట్టి ఆధారముగాని, ప్రాకృత శరీరముగాని లేనివాడవు. నిర్గుణుడవు. నిర్వికారుడవు. ఐనను, దేనినీ ఆశ్రయించకుండా, ప్రాకృతశరీరములుగల మావంటివారి సహకారమును కోరకుండా త్రిగుణముల కార్యమగు జగత్తును సృష్టించి, పాలించి, లయ మొనర్చుచుందువు.
9.35 (ముప్పది ఐదవ శ్లోకము)
అథ తత్ర భవాన్ కిం దేవదత్తవదిహ గుణవిసర్గపతితః పారతన్త్ర్యేణ స్వకృతకుశలాకుశలం ఫలముపాదదాత్యాహోస్విదాత్మారామ ఉపశమశీలః సమఞ్జసదర్శన ఉదాస్త ఇతి హ వావ న విదామః॥5136॥
పరమాత్మా! ఈ సృష్టియందు దేవదత్తునివంటి సామాన్యవ్యక్తివలె త్రిగుణములకు కార్యరూపమైన ఈ జగత్తునందు జీవరూపములో ప్రకటితుడవై వారు ఒనర్చెడి కర్మలకు అధీనుడవై పుణ్యపాపకర్మల ఫలములను అనుభవించెదవో! లేక ఆత్మారాముడుగా, శాంతస్వభావుడవుగా ఉదాసీనుడవై, సాక్షివై అన్నింటిని సమాన దృష్టితో చూచెదవో! ఈ విషయము మాకు బోధపడుట లేదు.
9.36 (ముప్పది ఆరవ శ్లోకము)
న హి విరోధ ఉభయం భగవత్యపరిమితగుణగణేశ్వరేఽనవగాహ్యమాహాత్మ్యేఽర్వాచీనవికల్ప వితర్కవిచారప్రమాణాభసకుతర్కశాస్త్రకలిలాన్తఃకరణాశ్రయదురవగ్ర హవాదినాం వివాదానవస ఉపరతసమస్తమాయామయే కేవల ఏవాత్మమాయామన్తర్ధాయ కో న్వర్థో దుర్ఘట ఇవ భవతి స్వరూపద్వయాభావాత్॥5137॥
నీలో ఈ రెండు విషయములుగూడ ఉన్నవనియు, ఐనను, నీలో ఎట్టి వైరుధ్యము లేదనియు మాకు అనిపించుచున్నది. ఏలయన నీవు స్వయముగా భగవంతుడవు. అసంఖ్యాక గుణములు గలవాడవు. నీ మహిమ అగాధము. నీవు సర్వశక్తిమంతుడవు. ఆధునికులు వివిధములైన వికల్ప, వితర్క విచార- అసత్య ప్రమాణములను, కుతర్కములతో నిండిన శాస్త్రములను అధ్యయనముచేసి, తమ హృదయములను కలుషితమొనర్చుకొనుచున్నారు. ఆ కారణమున వారు దురాగ్రహులగు చున్నారు. నీ విషయముస వాదవివాదములకు తావే లేదు. నీ వాస్తవిక స్వరూపము సమస్త మాయామయ పదార్థములకు అతీతమైనది. నీవు కేవలస్వరూపుడవు అనగా నిరంజనుడవు. నిన్ను నీవు మాయయొక్క ఆవరణయందు కప్పి ఉంచెదవు. అట్టి మాయ ఆవరణమును తొలగించినమీదట నీవే మిగిలియుందువు. నీవు అద్వితీయుడవు. కావున, మాయాశక్తిచే నీలో సంభవింపని సంఘటన ఏమందును? కావున నీవు సాధారణ ఫురుషులవలె, కర్తయు, భోక్తయు కాగలవు. మరియు మహాపురుషులవలె ఉదాసీనుడవై ఉందువు. భోక్తృత్వములు లేవు. ఔదాసీన్యములేదు. నీవు రెండింటికంటెను విలక్షణుడవు. అనిర్వచనీయుడవు.
9.37 (ముప్పది ఏడవ శ్లోకము)
సమవిషమమతీనాం మతమనుసరసి యథా రజ్జుఖణ్డః సర్పాదిధియామ్॥5130॥
భ్రాంతచిత్తులకు ఒకే త్రాడు సర్పము, మాల మొదలగు రూపములుగను ప్రతీతమగుచుండును. కాని, వివేకము గలవానికి అది త్రాడుగనే బోధపడును. అట్లే భ్రమకులోనైన వారికి నీవు కర్త, భోక్త, మొదలగు పలురూపములలో కనబడుచుందువు. కాని, జ్ఞానికి శుద్ధసచ్చిదానంద రూపములో ఉందువు. అందరి బుద్ధులకు అనురూపముగా కనబడెదవు.
9.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
స ఏవ హి పునః సర్వవస్తుని వస్తుస్వరూపః సర్వేశ్వరః సకలజగత్కారణకారణభూతః సర్వప్రత్యగాత్మత్వాత్సర్వగుణాభసోపలక్షిత ఏక ఏవ పర్యవశేషితః॥5139॥
బాగుగా ఆలోచించినచో నీవు సకల వస్తువుల యందును, సత్తారూపమున విరాజిల్లుచుందువనియు, అన్నింటికి ప్రభుడవనియు, సకల జగత్తునకు కారణమైన బ్రహ్మ, ప్రకృతి మొదలగు వాటికి గూడ కారకుడ వనియు తెలియుచున్నది. నీవు అన్నింటికిని అంతర్యామివి, అంతరాత్మవు. కనుక జగత్తునందు ప్రతీతమగు గుణదోషములకు, అన్నింటికిని అధిష్ఠాన స్వరూపుడవుగ నీవే గోచరమగుచుందువు. శ్రుతులు, సమస్త పదార్థములను నిషేధించుచు పోగా, చివరకు నిషేధమునకు అవధిగా నీ రూపమే మిగిలి ఉండును.
9.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
అథ హ వావ తవ మహిమామృతరససముద్రవిప్రుషా సకృదవలీఢయా స్వమనసి నిష్యన్దమానానవరతసుఖేన విస్మారిత దృష్టశ్రుతవిషయసుఖలేశాభాసాః పరమభాగవతా ఏకాన్తినో భగవతి సర్వభూతప్రియసుహృది సర్వాత్మని నితరాం నిరన్తరం నిర్వృతమనసః కథము హ వా ఏతే మధుమథన పునః స్వార్థకుశలా హ్యాత్మప్రియసుహృదః సాధవస్త్వచ్చరణామ్బుజానుసేవాం విసృజన్తి న యత్ర పునరయం సంసారపర్యావర్తః॥5140॥
మధుసూదనా! నీ మహిమ అనంతమైన అమృతరస సముద్రము. అందులో ఒక బిందువును ఒక్కసారి రుచి చూచినను హృదయమున నిత్యనిరంత పరమానందధార ప్రవహించును. అకారణముగ జగత్తునందు సుఖముగా ప్రతీతమగు లేశమాత్రమైన విషయభోగములు, లేదా తెలియవచ్చిన పరలోక సుఖములు మరపునకు వచ్చును. సకల ప్రాణులకును నీవు ప్రియతముడవు, హితైషివి, సుహృదుడవు, సర్వాత్మవు. అట్టి ఐశ్వర్యనిధివి, పరమాత్ముడవు ఐన నీయందు నిరంతరము మనస్సును లగ్నము చేసిన వారు ఆత్మానందమును అనుభవింతురు. నీ అనన్య భక్తులే స్వార్థపరమార్థములను గూడ పొందుదురు. నీకు అత్యంత ప్రియులైన సుహృదులు, భక్తులు నీ పాదపద్మముల సేవలను చేయుచు, జననమరణ రూపసంసార చక్రము నుండి శాశ్వతముగా విముక్తులగుదురు. కావున, అట్టివారలు నీ చరణకమలముల సేవలను త్యజించుటకు ఏల ఇచ్చగించెదరు?
9.40 (నలుబదియవ శ్లోకము)
త్రిభువనాత్మభవన త్రివిక్రమ త్రినయన త్రిలోకమనోహరానుభావ తవైవ విభూతయో దితిజదనుజాదయశ్చాపి తేషామనుపక్రమసమయోఽయ తి స్వాత్మమాయయా సురనరమృగమిశ్రితజలచరాకృతిభిర్యథాపరాధం దణ్డం దణ్డధర దధర్థ ఏవమేనమపి భగవన్ జహి త్వాష్ట్రముత యది మన్యసే॥5141॥
ప్రభూ! నీవు ముల్లోకములకును ఆత్మవు, ఆశ్రయుడవు, నీవు త్రివిక్రమడవై, మూడు పాదములతో సకల జగత్తును కొలిచితివి. ఈ మూడులోకములకు సంచాలకుడవు నీవే. నీ మహిమ ముల్లోకములవారి మనస్సులకు ఆనందమును కలిగించునది. దైత్యులు, దానువులు మున్నగు అసురులుగూడ నిశ్చయముగా నీ విభూతులే. ఐనను, వారి విజృంభణకు సమయము కాదని భావించి, నీవు నీ యోగమాయద్వారా దేవత (వామనుడు), మానవుడు (శ్రీరాముడు), మృగము (వారాహము), నరసింహముల కలయిక (నారసింహ), మత్స్యముల రూపములలో అవతరించి, వారి అపరాధములకు తగిన దండనలను విధించితివి. ప్రభూ! అట్లే నీకు అంగీకారమైనచో త్వష్టయొక్క పుత్రుడైన వృత్రాసురుని గూడ వధింపుము.
9.41 (నలుబది ఒకటవ శ్లోకము)
అస్మాకం తావకానాం తవ నతానాం తత తతామహ తవ చరణనళినయుగల ధ్యానానుబద్ధహృదయనిగడానాంస్వలిఙ్గవివరణేనాత్మసాత్కృతానామనుకమ్పానురఞ్జితవిశదరుచిరశిశిరస్మితావలోకేన విగళితమధురముఖరసామృతకలయా చాన్తస్తాప మనఘార్హసి శమయితుమ్॥5142॥
పరమాత్మా! నీవు మాకు తండ్రివి, తాతవు, సర్వమును నీవే. మేము నీకు ఆత్మీయులము. నిరంతరము నీ ముందు తలవంచుకొని యుండెడి వినమ్రులము. నీ పాదపద్మములను ధ్యానించుచుండుట వలన మా హృదయములు వాటియందలి భక్తిచే పెనవైచుకొనినవి. దివ్య గుణములతో ఒప్పుచున్న నీ సాకారరూపమును మాకు ప్రత్యక్షము గావించి మమ్ములను నీ వారినిగా స్వీకరించితివి. నీ చూపుల దయాపూర్ణములు, నిర్మలములు, సుందరములు. చల్లని చిఱునవ్వులను చిందించుచుండునట్టివి. నీవు చిరునవ్వును చిందించే చూపులతో, నీ మధురమైన వాక్సుధలతో మా హృదయముల యందలి పరితాపములను చల్లార్చుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[04:48, 03/06/2020] +91 95058 13235: 3.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.42 (నలుబది రెండవ శ్లోకము)
అథ భగవంస్తవాస్మాభిరఖిలజగ దుత్పత్తిస్థితిలయనిమిత్తాయమా దివ్యమాయావినోదస్య సకలజీవనికాయానామన్తర్హృదయషు బహిరపి చ బ్రహ్మప్రత్యగాత్మ స్వరూపేణ ప్రధానరూపేణ చ యథాదేశకాలదేహావస్థానవిశేషం తదుపాదానోపలమ్భకతయానుభవతః సర్వప్రత్యయసాక్షిణ ఆకాశశరీరస్య సాక్షాత్పరబ్రహ్మణః పరమాత్మనః కియానిహ వార్థవిశేషో విజ్ఞాపనీయః స్యాద్విస్ఫులిఙ్గాదిభిరివ హిరణ్యరేతసః॥5143॥
ప్రభూ! అగ్నియొక్క అంశములేయైన నిప్పు రవ్వలు అగ్నిని ప్రకాశింపజేయలేవు. అట్లే మేము నీ అంశలమేయైనను మా స్వార్థపరమార్థములను నివేదింపజాలము. నీవు సకల జగదుత్పత్తి లయములకు కారణమైన దివ్యమగు నీ మాయతో గూడి వినోదించుచుందువు. సమస్త జీవుల అంతః కరణములయందు ప్రత్యగాత్మవై అంతర్యామి రూపములో విరాజిల్లుచుందువు. అంతేగాదు,బాహ్యజగత్తునందుగూడ ప్రకృతి రూపమున నీవు ప్రకటమగుచుందువు. జగత్తునందలి దేశ, కాల, శరీర - అవస్థాదులకు ఉపాదానకారణమై, వాటిని ప్రకాశింపజేయుచు నీవే వాటిని అనుభవించుచుందువు. అన్ని వృత్తులకును నీవే సాక్షివి. ఆకాశమువలె సర్వవ్యాపకుడవు. నిర్లిప్తుడవు. స్వయముగా పరబ్రహ్మ పరమాత్ముడవు నీవే.
9.43 (నలుబది మూడవ శ్లోకము)
అత ఏవ స్వయం తదుపకల్పయాస్మాకం భగవతః పరమగురోస్తవ చరణశత పలాశచ్ఛాయాంవివిధవృజినసంసపరిశ్రమోపశమనీముపపసృతానాం వయం యత్కామేనోపసాదితాః॥5144॥
నీవు అంతర్యామిగా అందరిలో విరాజిల్లుచుందువు. మా మనోరథములన్నియూ నీవు ఎరిగినవాడవే. కనుక మేము ఇచటికి వచ్చుటకు కారణమైన మా అభిలాషను స్వయముగా గమనించి నీవు నెరవేర్పుము. నీవే షడ్గుణైశ్వర్య సంఫూర్ణుడవు, జగత్తునకు పరమగురుడవు (జ్ఞానదాయకుడవు) అట్టి నిన్ను శరణు పొందినవారికి వివిధ పాపముల ఫలస్వరూపమైన జనన, మరణ రూపసంసారమున తిరుగుటవలన కలుగు అలసటలన్నింటినీ, నీ పాదపద్మముల ఛత్రచ్ఛాయ తొలగింపజేయును.
9.44 (నలుబది నాలుగవ శ్లోకము)
అథో ఈశ జహి త్వాష్ట్రం గ్రసన్తం భువనత్రయమ్|
గ్రస్తాని యేన నః కృష్ణ తేజాంస్యస్త్రాయుధాని చ॥5145॥
సర్వశక్తిమంతువైన శ్రీకృష్ణా! వృత్రాసురుడు మా తేజస్సులను, అస్త్రశస్త్రములను మ్రింగివేసెను. అతడు ముల్లోకములను గూడ కబళించు చున్నాడు. నీవు అతనిని వధింపుము.
9.45 (నలుబది ఐదవ శ్లోకము)
హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ
సత్సఙ్గ్రహాయ భవపాన్థనిజాశ్రమాప్తవన్తే పరీష్టగతయే హరయే నమస్తే॥5146॥
ప్రభూ! నీవు పవిత్రములైన హృదయాకాశముల యందు స్థితుడవైన జ్యోతిర్మయుడవు. అన్నిటికిని సాక్షివి, ఉజ్జ్వలమైన కీర్తిప్రతిష్ఠలు గలవాడవు. ఆద్యంతములు లేనివాడవు. జీవులు సంసారమునందు తిరిగి, తిరిగి, అలసటచే నిన్ను శరణుజొచ్చెదరు. అప్పుడు నీవు పరమానంద స్వరూపమైన వారి అభీష్టములను తీర్తువు. వారి జన్మజన్మాంతరముల కష్టములను తొలగించెదవు. అట్టి సచ్చిదానందస్వరూపుడవగు శ్రీకృష్ణా! నీకు మా నమస్కారములు" ఈ విధముగా (31వ శ్లోకము నుండి 45వ శ్లోకము వరకు) దేవతలు శ్రీహరిని స్తుతించిరి
శ్రీశుక ఉవాచ
9.46 (నలుబది ఆరవ శ్లోకము)
అథైవమీడితో రాజన్ సాదరం త్రిదశైర్హరిః|
స్వముపస్థానమాకర్ణ్య ప్రాహ తానభినన్దితః॥5147॥
శ్రీ శుకుడు పలికెను మహారాజా! దేవతలు సాదరముగా శ్రీహరిని ఇట్లు స్తుతింపగా ఆ ప్రభువు ప్రసన్నుడై వారితో ఇట్లనెను-
శ్రీభగవానువాచ
9.47 (నలుబది ఏడవ శ్లోకము)
ప్రీతోఽహం వః సురశ్రేష్ఠా మదుపస్థానవిద్యయా
ఆత్మైశ్వర్యస్మృతిః పుంసాం భక్తిశ్చైవ యయా మయి॥5148॥
శ్రీ భగవానుడు ఇట్లు నుడివెను- సురశ్రేష్ఠులారా! జ్ఞానయుక్తములైన మీ స్తుతుల ద్వారా నన్ను ఉపాసించితిరి. నేను ప్రసన్నుడనైతిని. ఈ స్తుతులద్వారా జీవులు తమ వాస్తవరూపస్మృతిని, నా యందు భక్తిని పొందగలరు.
9.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
కిం దురాపం మయి ప్రీతే తథాపి విబుధర్షభాః|
మయ్యేకాన్తమతిర్నాన్యన్మత్తో వాఞ్ఛతి తత్త్వవిత్॥5149॥
దేవతా ప్రముఖులారా! నేను ప్రసన్నుడనైనచో, దుర్లభమైనది ఏదియును లేదు. నాయందు అనన్యభక్తిగల తత్త్వవేత్త నన్ను దప్ప మఱేమియు కోరడు.
9.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణవస్తుదృక్|
తస్య తానిచ్ఛతో యచ్ఛేద్యది సోఽపి తథావిధః॥5150॥
అజ్ఞాని జగత్తులోని విషయములను సత్యముగా భావించును. అతడు వాస్తవముగా తనకేది శ్రేయస్కరమో ఎరుగడు. అందువలన అతడు విషయభోగములనే కోరుకొనుచుండును కాని, అవి అన్నియును అసత్యములే అని తెలిసియు, అతడు కోరిన వస్తువులను ఇచ్చువాడు కూడ అజ్ఞానియే.
9.50 (ఏబదియవ శ్లోకము)
స్వయం నిఃశ్రేయసం విద్వాన్ న వక్త్యజ్ఞాయ కర్మ హి|
న రాతి రోగిణోఽపథ్యం వాఞ్ఛతో హి భిషక్తమః॥5151॥
ముక్తిస్వరూపమును ఎరిగినవాడు అజ్ఞానికి కర్మబంధములలో చిక్కుకొను ఉపదేశమును బోధింపడు. రోగి అపథ్యాహారమును కోరినను ఉత్తముడైన వైద్యుడు దానిని అతనికి అనుమతింపడు.
9.51 (ఏబది ఒకటవ శ్లోకము)
మఘవన్ యాత భద్రం వో దధ్యఞ్చమృషిసత్తమమ్
విద్యావ్రతతపఃసారం గాత్రం యాచత మా చిరమ్॥5152॥
దేవేంద్రా! నీకు మేలు కలుగుగాక! ఇక ఆలస్యము చేయవలదు. ఋషిశ్రేష్ఠుడైన దధీచికడకు వెళ్ళి, అతని శరీరమును యాచింపుడు. ఉపాసనలు, వ్రతములు, తపశ్చర్యలకారణముగా అది మిక్కిలి దృఢమైనది.
9.52 (ఏబది రెండవ శ్లోకము)
స వా అధిగతో దధ్యఙ్ఙశ్విభ్యాం బ్రహ్మ నిష్కలమ్|
యద్వా అశ్వశిరో నామ తయోరమరతాం వ్యధాత్॥5153॥
దధీచిమహర్షి గొప్ప బ్రహ్మజ్ఞానము గలవాడు. అతడు అశ్వినీ కుమారులకు ఉపదేశమును ఇచ్చుట వలన అతడు అశ్వశిరుడు అనియు ప్రసిద్ధికెక్కెను. అతడు ఉపదేశించిన ఆత్మవిద్యాప్రభావమున అశ్వినీ కుమారులు జీవన్ముక్తులైరి.
దధీచికి అశ్వశిరుడు అను నామధేయము ఎట్లు వచ్చెను:-
(దేవ వైద్యులైన అశ్వినీ కుమారులు బ్రహ్మజ్ఞానియైన దధీచి కడకు వచ్చి తమకు ఆత్మవిద్యను ఉపదేశింపుమని ప్రార్థించిరి. అందులకు దధీచి నేను ఇప్పుడు ఒక విశేషకార్యమునందు నిరతుడవైయున్నాను. మరియొక సమయమున విచ్చేయుడు అని పలికెను. వారు వెళ్ళిపోయిరి. ఇంతలో ఇంద్రునకు ఈ విషయము తెలిసి దధీచితో ఇట్లనెను. మునీశ్వరా! అశ్వినీకుమారులు వైద్యులు. వారికి నీవు బ్రహ్మవిద్యను ఉపదేశింపవలదు. నా మాటను వినకుండ నీవు ఉపదేశించినచో, నీ తలను నరికివేయుదును అని ఇట్లు పలికి ఇంద్రుడు వెడలిపోయెను. అశ్వనీ కుమారులు మరలవచ్చి, బ్రహ్మవిద్యకై ప్రార్థింపగా దధీచి ఇంద్రుని వృత్తాంతమును వినిపించెను. అప్పుడు అశ్వినీకుమారులు ఇట్లనిరి - మేము మొదట నీ తలను నరికి గుర్రపు శిరస్సును అతికించెదము. నీవు ఆ శిరస్సుతోనే మాకు బ్రహ్మవిద్యను ఉపదేశింపుము. ఇంద్రుడు వచ్చి ఆ గుర్రము శిరస్సును ఖండించినచో మరల నీ శిరస్సును అతికించెదము దధీచి అట్లేయని అశ్వముఖముతోనే వారికి బ్రహ్మోపదేశమును చేసెను. అందువలన దధీచికి అశ్వశిరుడు అనియు, ఆ ఉపదేశమునకు అశ్వశిరము అనియు పేర్లు ఏర్పడెను.
9.53 (ఏబది మూడవ శ్లోకము)
దధ్యఙ్ఙాథర్వణస్త్వష్ట్రే వర్మాభేద్యం మదాత్మకమ్|
విశ్వరూపాయ యత్ప్రాదాత్త్వష్టా యత్త్వమధాస్తతః॥5154॥
9.54 (ఏబది నాలుగవ శ్లోకము)
యుష్మభ్యం యాచితోఽశ్విభ్యాం ధర్మజ్ఞోఽఙ్గాని దాస్యతి|
తతస్తైరాయుధశ్రేష్ఠో విశ్వకర్మవినిర్మితః|
యేన వృత్రశిరో హర్తా మత్తేజ ఉపబృంహితః॥5155॥
అథర్వణ వేదజ్ఞానముగల దధీచి, మొట్టమొదట నా స్వరూపమును వివరించునట్టి నారాయణ కవచమును త్వష్టకు ఉపదేశించెను. దానిని అతడు విశ్వరూపునకు బోధింపగా, అతని నుండి దానిని నీవు పొందితివి. దధీచిమహర్షి ధర్మజ్ఞుడు, పరమ మర్మజ్ఞుడు. అశ్వినీ కుమారులు వెళ్ళి అడిగినచో అతడు నీకు (ఇంద్రునకు) తన శరీర భాగమును తప్పక ఇయ్యగలడు. అనంతరము అతని అంగములనుండి విశ్వకర్మ ద్వారా ఒక శ్రేష్ఠమైన ఆయుధమును చేయింపుడు. నా శక్తితోగూడిన ఒక శస్త్రముతో వృత్రాసురుని శిరస్సును ఖండింపుడు.
9.56 (ఏబది ఐదవ శ్లోకము)
తస్మిన్ వినిహతే యూయం తేజోఽస్త్రాయుధసమ్పదః|
భూయః ప్రాప్స్యథ భద్రం వో న హింసన్తి చ మత్పరాన్॥5156॥
దేవతలారా! వృత్రాసురుని మరణానంతరము మీకు మరల మీ తేజస్స, అస్త్రశస్త్రములు, సంపదలు ప్రాప్తించును. మీకు శుభములు కలుగును. నన్ను శరణు జొచ్చిన వారిని ఎవ్వరును హింసింపరు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే నవమోఽధ్యాయః (9)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము (9)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.16 (పదునారవ శ్లోకము)
దరీగమ్భీరవక్త్రేణ పిబతా చ నభస్తలమ్
లిహతా జిహ్వయర్ క్షాణి గ్రసతా భువనత్రయమ్॥5117॥
9.17 (పదిహేడవ శ్లోకము)
మహతా రౌద్రదంష్ట్రేణ జృమ్భమాణం ముహుర్ముహుః|
విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ॥5118॥
అతడు మాటిమాటికి ఆవులించుచుండగా, భయంకరమైన కోరలుగల గుహవంటి అతని నోటితో ఆకాశము త్రాగి వేయుచున్నట్లుగను, నాలుకతో నక్షత్రములను నాకివేయు చున్నట్లుగను, ముల్లోకములను మ్రింగివేయుచున్నట్లుగను కనబడెను. అతని భయంకర రూపమును జూచి, జనులు భీతిల్లి అటునిటు పారిపోసాగిరి.
9.18 (పదునెనిమిదవ శ్లోకము)
యేనావృతా ఇమే లోకాస్తమసా త్వాష్ట్రమూర్తినా|
స వై వృత్ర ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః॥5119॥
త్వష్టయొక్క పుత్రుని రూపములో నున్న ఆ పురుషుడు తన విశాలమైన శరీరముతో లోకములను ఆవరించి చీకటిమయము చేసెను. అందువలన మహాపాపియు, అత్యంత క్రూరుడును ఐన ఆ పురుషుడు వృత్రాసురుడు అని పిలువబడెను.
9.19 (పందొమ్మిదవ శ్లోకము)
తం నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభాః|
స్వైః స్వైర్దివ్యాస్త్రశస్త్రౌఘైః సోఽగ్రసత్తాని కృత్స్నశః॥5120॥
దేవతా శ్రేష్ఠులు తమ అనుయాయులతోగూడి, ఒక్కుమ్మడిగా అతనిపై విజృంభించిరి. తమ దివ్యాస్త్ర శస్త్రములతో అతని పై దెబ్బతీసిరి. కాని, వృత్రాసురుడు వాటిని అన్నింటిని పూర్తిగా మ్రింగి వేసెను.
9.20 (ఇరువదియవ శ్లోకము)
తతస్తే విస్మితాః సర్వే విషణ్ణా గ్రస్తతేజసః|
ప్రత్యఞ్చమాదిపురుషముపతస్థుః సమాహితాః॥5121॥
ఆ వృత్రాసురుని శక్తి దేవతలను ఆశ్చర్యములో ముంచివేసెను. వారు అందరును తేజోహీనులై దైన్యమునకు గురియైరి. అప్పుడు వారు తమ హృదయములలో విరాజమానుడైన ఆదిపురుషుడగు శ్రీమన్నారాయణుని ఏకాగ్ర చిత్తముతో శరణువేడుకొనుచు ఇట్లు ప్రార్థించిరి.
దేవా ఊచుః
9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
వాయ్వమ్బరాగ్న్యప్-క్షితయస్త్రిలోకాః బ్రహ్మాదయో యే వయముద్విజన్తః|
హరామ యస్మై బలిమన్తకోఽసౌ బిభేతి యస్మాదరణం తతో నః॥5122॥
దేవతలు ఇట్లు పలికిరి పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి పంచమహా భూతములు. వాటితో ఏర్పడినలోకములు, ఆ లోకములకు అధిపతియైన బ్రహ్మ, అట్లే దేవతలమైన మేము కాలపురుషునకు భయపడుచుందుము. కనుక అతనికి పూజాద్రవ్యములను కానుకలుగా సమర్ఫించుచుందుము. ఆ కాలపురుషుడు గూడ శ్రీహరికి భయపడుచుండును. అందువలన ఇప్పుడు మనకు ఆ శ్రీహరియే దిక్కు.
9.22 (ఇరువది రెండవ శ్లోకము)
అవిస్మితం తం పరిపూర్ణకామం స్వేనైవ లాభేన సమం ప్రశాన్తమ్|
వినోపసర్పత్యపరం హి బాలిశః శ్వలాఙ్గులేనాతితితర్తి సిన్ధుమ్॥5123॥
సమస్త విశ్వమును నిర్మించునట్టి నీకు ఈ వృత్రాసురుడు ఏపాటివాడు. వాడొకలెక్కయా! సర్వధాపూర్ణకాముడవు. అన్ని పరిస్థితులయందును వికారరహితుడవు. ప్రశాంతముగా ఉండువాడవు. అట్టి నిన్ను విడిచి ఇతరులను శరణు వేడువాడు కుక్కతోకను బట్టుకొని సముద్రమును దాటుటకు ప్రయత్నించు మూర్ఖుని వంటివాడగును.
9.23 (ఇరువది మూడవ శ్లోకము)
యస్యోరుశృఙ్గే జగతీం స్వనావం మనుర్యథాబధ్య తతార దుర్గమ్|
స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురన్తా- త్త్రాతాశ్రితాన్ వారిచరోఽపి నూనమ్॥5124॥
పూర్వకల్పాంతమునందు వైవస్వతమనువు పొడవైన ఆ శ్రీహరి కొమ్మునకు పృథ్వియను నౌకను గట్టి సులభముగా ప్రళయకాల సంకటము నుండి బయట పడెను. మత్స్యావతార రూపుడైన ఆ భగవంతుడే శరణాగతులమైన మమ్ములను వృత్రాసురుని వలన ఏర్పడిన భయమునుండి తప్పక రక్షింపగలడు.
9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
పురా స్వయమ్భూరపి సంయమామ్భస్యుదీర్ణవాతోర్మిరవైః కరాళే|
ఏకోఽరవిన్దాత్పతితస్తతార తస్మాద్భయాద్యేన స నోఽస్తు పారః॥5125॥;
ప్రాచీన కాలమున ప్రచండమైన గాలుల తాకిడికి ఉవ్వెత్తుగా పైకెగసిన తరంగముల గర్జనలకు భీతిల్లి బ్రహ్మదేవుడు ఆ శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలము నుండి ప్రళయకాల జలములలో పడిపోయెను. నిస్సహాయుడైయున్న అతడు శ్రీహరి కృపవలన ఆ పెను విపత్తునుండి బయటపడెను. అట్లు సర్వరక్షకుడైన శ్రీహరియే మమ్ములను ఈ సంకటమునుండి రక్షించుగాక!
9.25 (ఇరువధి ఐదవ శ్లోకము)
య ఏక ఈశో నిజమాయయా నః ససర్జ యేనాను సృజామ విశ్వమ్|
వయం న యస్యాపి పురః సమీహతఃపశ్యామ లిఙ్గం పృథగీశమానినః॥5126॥
అద్వితీయుడైన ఆ ప్రభువు తన మాయాశక్తి ద్వారా మమ్ములను సృష్టించెను. ఆ స్వామి అనుగ్రహము వలన మేము సృష్టికార్యములను జరుపుచున్నాము. అతడు మా సమక్షముననే తన లీలలను ప్రదర్శించుచున్నాడు. మాతో అన్ని కార్యములను చేయించుచున్నాడు. ఐనను, మేము స్వతంత్రులమైన ఈశ్వరులము అని విర్రవీగుచుందుము. అందువలన మేము ఆ స్వామి స్వరూపమును దర్శింపలేకున్నాము.
9.26 (ఇరువది ఆరవ శ్లోకము)
యో నః సపత్నైర్భృశమర్ద్యమానాన్ దేవర్షితిర్యఙ్నృషు నిత్య ఏవ|
కృతావతారస్తనుభిః స్వమాయయా కృత్వాత్మసాత్పాతి యుగే యుగే చ॥5127
వాస్తవముగా ఆ భగవంతుడు నిర్వికారుడు. ఐనను తనకు ఆత్మీయులైన దేవతలు శత్రువులచే పీడింప బడుచున్న సమయమున తనమాయ ద్వారా దేవతల, ఋషుల, మానవుల, పశుపక్ష్యాదుల అవతారములను దాల్చి, ప్రతియుగము నందును మమ్ములను రక్షించుచుండును.
9.27 (ఇరువది ఏడవ శ్లోకము)
థతమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యమ్|
వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం స నో ధాస్యతి శం మహాత్మా॥5128॥
ఆ శ్రీహరియే సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు. ఆరాధ్యుడైన సర్వేశ్వరుడు. ప్రకృతి పురుషరూపముగల విశ్వమునకు ఆదికారణుడు. అతడు ఈ విశ్వమునుండి వేరైనవాడు, మరియు విశ్వరూపుడుగూడ. మేమందరము శరణాగతవత్సలుడైన ఆ శ్రీమన్నారాయణుని శరణు జొచ్చుచున్నాము. ఉదారశిరోమణియైన ఆ ప్రభువు తప్పక ఆత్మీయులమైన మాకు శుభములను చేకూర్చును.
9.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)
శ్రీశుక ఉవాచ
ఇతి తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతామ్|
ప్రతీచ్యాం దిశ్యభూదావిః శఙ్ఖచక్రగదాధరః॥5129॥
శ్రీ శుకుడు వచించెను- మహారాజా! దేవతలు ఇట్లు స్తుతింపగా శ్రీమహావిష్ణువు శంఖ, చక్ర, గదాధారియై వారిముందు పశ్చిమ దిశయందు ప్రకటమాయెను.
9.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)
ఆత్మతుల్యైః షోడశభిర్వినా శ్రీవత్సకౌస్తుభౌ|
పర్యుపాసితమున్నిద్రశరదమ్బురుహేక్షణమ్॥5130॥
9.30 (ముప్పదియవ శ్లోకము)
దృష్ట్వా తమవనౌ సర్వే ఈక్షణాహ్లాదవిక్లవాః|
దణ్డవత్పతితా రాజఞ్ఛనైరుత్థాయ తుష్టువుః॥5131॥
భగవంతుని నేత్రములు వికసించిన శరత్కాల కమలములవలె మనోహరముగా ఉండెను. సునందుడు మొదలగు పదునారుగురు పార్షదులు ఆయనను సేవించుచుండిరి. వారందరు వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము, కంఠమున కౌస్తుభమణి తప్ప అన్ని విధములుగా శ్రీహరినే పోలియుండిరి. శ్రీ మహావిష్ణువును దర్శించినంతనే దేవతలందరను ఆనందపరవశులైరి. నేలపై సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించిరి. పిమ్మట తిన్నగా లేచి నిలబడి భగవంతుని ఇట్లు స్తుతించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
2.6.2020 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
దేవా ఊచుః
9.31 (ముప్పది ఒకటవ శ్లోకము)
నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉత తే నమః|
నమస్తే హ్యస్తచక్రాయ నమః సుపురుహూతయే॥5132॥
దేవతలు ఇట్లు స్తుతించిరి- శ్రీహరీ! యజ్ఞమునందు స్వర్గాదులను అనుగ్రహించు శక్తియు, వాటి ఫలములను నిశ్చయించు కాలపురుషుడవు నీవే. యజ్ఞములకు విఘ్నములను కలిగించు దైత్యులను నీ చక్రముచే హతమార్చెదవు. నీ నామములు అనంతములు. నీకు పదేపదే నమస్కరించు చున్నాము".
9.32 (ముప్పది రెండవ శ్లోకము)
యత్తే గతీనాం తిసౄణామీశితుః పరమం పదమ్|
నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి॥5133॥
విధాతా! సత్త్వ రజస్తమోగుణములను అనుసరించి, జీవులకు ఉత్తమ, మధ్యమ, అధమగతులు ప్రాప్తించును. వాటి నియామకుడవు నీవే. నీ పరమపదము యొక్క వాస్తవస్వరూపమును ఈ కార్యరూప జగత్తునందలి నేటి ప్రాణులెవ్వరును తెలిసికొనజాలరు.
9.33 (ముప్పది మూడవ శ్లోకము)
ఓం నమస్తేఽస్తు భగవన్ నారాయణ వాసుదేవాఽఽదిపురుష మహాపురుష మహానుభావ పరమమఙ్గల పరమకల్యాణ పరమకారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంసపరివ్రాజకైః పరమేణాత్మయోగ సమాధినా పరిభావితపరిస్ఫుట పారమహంస్య ధర్మేణోద్ఘాటిత తమఃకపాటద్వారే చిత్తేఽపావృత ఆత్మలోకే స్వయముపలబ్ధనిజసుఖానుభవో భవాన్॥5134॥
షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన శ్రీమన్నారాయణా! వాసుదేవా! నీవు ఆదిపురుషుడవు. పురుషోత్తముడవు. నీ మహిమలు అనంతములు. సకల శుభములకు నిధివి. కల్యాణస్వరూపుడవు. పరమదయాళుడవన్న నీవే. సమస్త జగత్తునకు ఆధారమైనవాడవు. అద్వితీయుడవు. నీవు సర్వేశ్వరుడవు. సౌందర్యములకును, సంపదలకును అధిష్టాత్రియైన లక్ష్మీదేవికి పరమగతివి నీవే. పరమహంసపరివ్రాజకులు, విరాగులు, మహాత్ములు, ఆత్మసంయమ రూపమైన సమాధిద్వారా నిన్ను ధ్యానించెదరు. అప్పుడు వారి పవిత్ర హృదయముల యందు పరమవాస్తవిక ధర్మమైన భగవద్భక్తి ఉదయించును. దాని ప్రభావమున వారి హృదయమునందలి అజ్ఞానము తొలగిపోవును. వారి ఆత్మలయందు ఆవరణ రహితమైన ఆత్మానందానుభూతి కలుగును. మేము నీకు నమస్కరించు చున్నాము.
9.34 (ముప్పది నాలుగవ శ్లోకము)
దురవబోధ ఇవ తవాయం విహారయోగో యదశరణోఽశరీర ఇదమనవేక్షితాస్మ త్సమవాయ ఆత్మనైవావిక్రియమాణేన సగుణమగుణః సృజసి పాసి హరసి॥5135॥
భగవన్! నీ లీలా రహస్యములు, ఎఱుంగశక్యముగానివి. ఎందుకనగా, నీవు ఎట్టి ఆధారముగాని, ప్రాకృత శరీరముగాని లేనివాడవు. నిర్గుణుడవు. నిర్వికారుడవు. ఐనను, దేనినీ ఆశ్రయించకుండా, ప్రాకృతశరీరములుగల మావంటివారి సహకారమును కోరకుండా త్రిగుణముల కార్యమగు జగత్తును సృష్టించి, పాలించి, లయ మొనర్చుచుందువు.
9.35 (ముప్పది ఐదవ శ్లోకము)
అథ తత్ర భవాన్ కిం దేవదత్తవదిహ గుణవిసర్గపతితః పారతన్త్ర్యేణ స్వకృతకుశలాకుశలం ఫలముపాదదాత్యాహోస్విదాత్మారామ ఉపశమశీలః సమఞ్జసదర్శన ఉదాస్త ఇతి హ వావ న విదామః॥5136॥
పరమాత్మా! ఈ సృష్టియందు దేవదత్తునివంటి సామాన్యవ్యక్తివలె త్రిగుణములకు కార్యరూపమైన ఈ జగత్తునందు జీవరూపములో ప్రకటితుడవై వారు ఒనర్చెడి కర్మలకు అధీనుడవై పుణ్యపాపకర్మల ఫలములను అనుభవించెదవో! లేక ఆత్మారాముడుగా, శాంతస్వభావుడవుగా ఉదాసీనుడవై, సాక్షివై అన్నింటిని సమాన దృష్టితో చూచెదవో! ఈ విషయము మాకు బోధపడుట లేదు.
9.36 (ముప్పది ఆరవ శ్లోకము)
న హి విరోధ ఉభయం భగవత్యపరిమితగుణగణేశ్వరేఽనవగాహ్యమాహాత్మ్యేఽర్వాచీనవికల్ప వితర్కవిచారప్రమాణాభసకుతర్కశాస్త్రకలిలాన్తఃకరణాశ్రయదురవగ్ర హవాదినాం వివాదానవస ఉపరతసమస్తమాయామయే కేవల ఏవాత్మమాయామన్తర్ధాయ కో న్వర్థో దుర్ఘట ఇవ భవతి స్వరూపద్వయాభావాత్॥5137॥
నీలో ఈ రెండు విషయములుగూడ ఉన్నవనియు, ఐనను, నీలో ఎట్టి వైరుధ్యము లేదనియు మాకు అనిపించుచున్నది. ఏలయన నీవు స్వయముగా భగవంతుడవు. అసంఖ్యాక గుణములు గలవాడవు. నీ మహిమ అగాధము. నీవు సర్వశక్తిమంతుడవు. ఆధునికులు వివిధములైన వికల్ప, వితర్క విచార- అసత్య ప్రమాణములను, కుతర్కములతో నిండిన శాస్త్రములను అధ్యయనముచేసి, తమ హృదయములను కలుషితమొనర్చుకొనుచున్నారు. ఆ కారణమున వారు దురాగ్రహులగు చున్నారు. నీ విషయముస వాదవివాదములకు తావే లేదు. నీ వాస్తవిక స్వరూపము సమస్త మాయామయ పదార్థములకు అతీతమైనది. నీవు కేవలస్వరూపుడవు అనగా నిరంజనుడవు. నిన్ను నీవు మాయయొక్క ఆవరణయందు కప్పి ఉంచెదవు. అట్టి మాయ ఆవరణమును తొలగించినమీదట నీవే మిగిలియుందువు. నీవు అద్వితీయుడవు. కావున, మాయాశక్తిచే నీలో సంభవింపని సంఘటన ఏమందును? కావున నీవు సాధారణ ఫురుషులవలె, కర్తయు, భోక్తయు కాగలవు. మరియు మహాపురుషులవలె ఉదాసీనుడవై ఉందువు. భోక్తృత్వములు లేవు. ఔదాసీన్యములేదు. నీవు రెండింటికంటెను విలక్షణుడవు. అనిర్వచనీయుడవు.
9.37 (ముప్పది ఏడవ శ్లోకము)
సమవిషమమతీనాం మతమనుసరసి యథా రజ్జుఖణ్డః సర్పాదిధియామ్॥5130॥
భ్రాంతచిత్తులకు ఒకే త్రాడు సర్పము, మాల మొదలగు రూపములుగను ప్రతీతమగుచుండును. కాని, వివేకము గలవానికి అది త్రాడుగనే బోధపడును. అట్లే భ్రమకులోనైన వారికి నీవు కర్త, భోక్త, మొదలగు పలురూపములలో కనబడుచుందువు. కాని, జ్ఞానికి శుద్ధసచ్చిదానంద రూపములో ఉందువు. అందరి బుద్ధులకు అనురూపముగా కనబడెదవు.
9.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)
స ఏవ హి పునః సర్వవస్తుని వస్తుస్వరూపః సర్వేశ్వరః సకలజగత్కారణకారణభూతః సర్వప్రత్యగాత్మత్వాత్సర్వగుణాభసోపలక్షిత ఏక ఏవ పర్యవశేషితః॥5139॥
బాగుగా ఆలోచించినచో నీవు సకల వస్తువుల యందును, సత్తారూపమున విరాజిల్లుచుందువనియు, అన్నింటికి ప్రభుడవనియు, సకల జగత్తునకు కారణమైన బ్రహ్మ, ప్రకృతి మొదలగు వాటికి గూడ కారకుడ వనియు తెలియుచున్నది. నీవు అన్నింటికిని అంతర్యామివి, అంతరాత్మవు. కనుక జగత్తునందు ప్రతీతమగు గుణదోషములకు, అన్నింటికిని అధిష్ఠాన స్వరూపుడవుగ నీవే గోచరమగుచుందువు. శ్రుతులు, సమస్త పదార్థములను నిషేధించుచు పోగా, చివరకు నిషేధమునకు అవధిగా నీ రూపమే మిగిలి ఉండును.
9.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)
అథ హ వావ తవ మహిమామృతరససముద్రవిప్రుషా సకృదవలీఢయా స్వమనసి నిష్యన్దమానానవరతసుఖేన విస్మారిత దృష్టశ్రుతవిషయసుఖలేశాభాసాః పరమభాగవతా ఏకాన్తినో భగవతి సర్వభూతప్రియసుహృది సర్వాత్మని నితరాం నిరన్తరం నిర్వృతమనసః కథము హ వా ఏతే మధుమథన పునః స్వార్థకుశలా హ్యాత్మప్రియసుహృదః సాధవస్త్వచ్చరణామ్బుజానుసేవాం విసృజన్తి న యత్ర పునరయం సంసారపర్యావర్తః॥5140॥
మధుసూదనా! నీ మహిమ అనంతమైన అమృతరస సముద్రము. అందులో ఒక బిందువును ఒక్కసారి రుచి చూచినను హృదయమున నిత్యనిరంత పరమానందధార ప్రవహించును. అకారణముగ జగత్తునందు సుఖముగా ప్రతీతమగు లేశమాత్రమైన విషయభోగములు, లేదా తెలియవచ్చిన పరలోక సుఖములు మరపునకు వచ్చును. సకల ప్రాణులకును నీవు ప్రియతముడవు, హితైషివి, సుహృదుడవు, సర్వాత్మవు. అట్టి ఐశ్వర్యనిధివి, పరమాత్ముడవు ఐన నీయందు నిరంతరము మనస్సును లగ్నము చేసిన వారు ఆత్మానందమును అనుభవింతురు. నీ అనన్య భక్తులే స్వార్థపరమార్థములను గూడ పొందుదురు. నీకు అత్యంత ప్రియులైన సుహృదులు, భక్తులు నీ పాదపద్మముల సేవలను చేయుచు, జననమరణ రూపసంసార చక్రము నుండి శాశ్వతముగా విముక్తులగుదురు. కావున, అట్టివారలు నీ చరణకమలముల సేవలను త్యజించుటకు ఏల ఇచ్చగించెదరు?
9.40 (నలుబదియవ శ్లోకము)
త్రిభువనాత్మభవన త్రివిక్రమ త్రినయన త్రిలోకమనోహరానుభావ తవైవ విభూతయో దితిజదనుజాదయశ్చాపి తేషామనుపక్రమసమయోఽయ తి స్వాత్మమాయయా సురనరమృగమిశ్రితజలచరాకృతిభిర్యథాపరాధం దణ్డం దణ్డధర దధర్థ ఏవమేనమపి భగవన్ జహి త్వాష్ట్రముత యది మన్యసే॥5141॥
ప్రభూ! నీవు ముల్లోకములకును ఆత్మవు, ఆశ్రయుడవు, నీవు త్రివిక్రమడవై, మూడు పాదములతో సకల జగత్తును కొలిచితివి. ఈ మూడులోకములకు సంచాలకుడవు నీవే. నీ మహిమ ముల్లోకములవారి మనస్సులకు ఆనందమును కలిగించునది. దైత్యులు, దానువులు మున్నగు అసురులుగూడ నిశ్చయముగా నీ విభూతులే. ఐనను, వారి విజృంభణకు సమయము కాదని భావించి, నీవు నీ యోగమాయద్వారా దేవత (వామనుడు), మానవుడు (శ్రీరాముడు), మృగము (వారాహము), నరసింహముల కలయిక (నారసింహ), మత్స్యముల రూపములలో అవతరించి, వారి అపరాధములకు తగిన దండనలను విధించితివి. ప్రభూ! అట్లే నీకు అంగీకారమైనచో త్వష్టయొక్క పుత్రుడైన వృత్రాసురుని గూడ వధింపుము.
9.41 (నలుబది ఒకటవ శ్లోకము)
అస్మాకం తావకానాం తవ నతానాం తత తతామహ తవ చరణనళినయుగల ధ్యానానుబద్ధహృదయనిగడానాంస్వలిఙ్గవివరణేనాత్మసాత్కృతానామనుకమ్పానురఞ్జితవిశదరుచిరశిశిరస్మితావలోకేన విగళితమధురముఖరసామృతకలయా చాన్తస్తాప మనఘార్హసి శమయితుమ్॥5142॥
పరమాత్మా! నీవు మాకు తండ్రివి, తాతవు, సర్వమును నీవే. మేము నీకు ఆత్మీయులము. నిరంతరము నీ ముందు తలవంచుకొని యుండెడి వినమ్రులము. నీ పాదపద్మములను ధ్యానించుచుండుట వలన మా హృదయములు వాటియందలి భక్తిచే పెనవైచుకొనినవి. దివ్య గుణములతో ఒప్పుచున్న నీ సాకారరూపమును మాకు ప్రత్యక్షము గావించి మమ్ములను నీ వారినిగా స్వీకరించితివి. నీ చూపుల దయాపూర్ణములు, నిర్మలములు, సుందరములు. చల్లని చిఱునవ్వులను చిందించుచుండునట్టివి. నీవు చిరునవ్వును చిందించే చూపులతో, నీ మధురమైన వాక్సుధలతో మా హృదయముల యందలి పరితాపములను చల్లార్చుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[04:48, 03/06/2020] +91 95058 13235: 3.6.2020 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - తొమ్మిదవ అధ్యాయము
విశ్వరూపుని వధ - వృత్రాసురుడు దేవతలను జయించుట - భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచిమహర్షి కడకు వెళ్ళుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.42 (నలుబది రెండవ శ్లోకము)
అథ భగవంస్తవాస్మాభిరఖిలజగ దుత్పత్తిస్థితిలయనిమిత్తాయమా దివ్యమాయావినోదస్య సకలజీవనికాయానామన్తర్హృదయషు బహిరపి చ బ్రహ్మప్రత్యగాత్మ స్వరూపేణ ప్రధానరూపేణ చ యథాదేశకాలదేహావస్థానవిశేషం తదుపాదానోపలమ్భకతయానుభవతః సర్వప్రత్యయసాక్షిణ ఆకాశశరీరస్య సాక్షాత్పరబ్రహ్మణః పరమాత్మనః కియానిహ వార్థవిశేషో విజ్ఞాపనీయః స్యాద్విస్ఫులిఙ్గాదిభిరివ హిరణ్యరేతసః॥5143॥
ప్రభూ! అగ్నియొక్క అంశములేయైన నిప్పు రవ్వలు అగ్నిని ప్రకాశింపజేయలేవు. అట్లే మేము నీ అంశలమేయైనను మా స్వార్థపరమార్థములను నివేదింపజాలము. నీవు సకల జగదుత్పత్తి లయములకు కారణమైన దివ్యమగు నీ మాయతో గూడి వినోదించుచుందువు. సమస్త జీవుల అంతః కరణములయందు ప్రత్యగాత్మవై అంతర్యామి రూపములో విరాజిల్లుచుందువు. అంతేగాదు,బాహ్యజగత్తునందుగూడ ప్రకృతి రూపమున నీవు ప్రకటమగుచుందువు. జగత్తునందలి దేశ, కాల, శరీర - అవస్థాదులకు ఉపాదానకారణమై, వాటిని ప్రకాశింపజేయుచు నీవే వాటిని అనుభవించుచుందువు. అన్ని వృత్తులకును నీవే సాక్షివి. ఆకాశమువలె సర్వవ్యాపకుడవు. నిర్లిప్తుడవు. స్వయముగా పరబ్రహ్మ పరమాత్ముడవు నీవే.
9.43 (నలుబది మూడవ శ్లోకము)
అత ఏవ స్వయం తదుపకల్పయాస్మాకం భగవతః పరమగురోస్తవ చరణశత పలాశచ్ఛాయాంవివిధవృజినసంసపరిశ్రమోపశమనీముపపసృతానాం వయం యత్కామేనోపసాదితాః॥5144॥
నీవు అంతర్యామిగా అందరిలో విరాజిల్లుచుందువు. మా మనోరథములన్నియూ నీవు ఎరిగినవాడవే. కనుక మేము ఇచటికి వచ్చుటకు కారణమైన మా అభిలాషను స్వయముగా గమనించి నీవు నెరవేర్పుము. నీవే షడ్గుణైశ్వర్య సంఫూర్ణుడవు, జగత్తునకు పరమగురుడవు (జ్ఞానదాయకుడవు) అట్టి నిన్ను శరణు పొందినవారికి వివిధ పాపముల ఫలస్వరూపమైన జనన, మరణ రూపసంసారమున తిరుగుటవలన కలుగు అలసటలన్నింటినీ, నీ పాదపద్మముల ఛత్రచ్ఛాయ తొలగింపజేయును.
9.44 (నలుబది నాలుగవ శ్లోకము)
అథో ఈశ జహి త్వాష్ట్రం గ్రసన్తం భువనత్రయమ్|
గ్రస్తాని యేన నః కృష్ణ తేజాంస్యస్త్రాయుధాని చ॥5145॥
సర్వశక్తిమంతువైన శ్రీకృష్ణా! వృత్రాసురుడు మా తేజస్సులను, అస్త్రశస్త్రములను మ్రింగివేసెను. అతడు ముల్లోకములను గూడ కబళించు చున్నాడు. నీవు అతనిని వధింపుము.
9.45 (నలుబది ఐదవ శ్లోకము)
హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ
సత్సఙ్గ్రహాయ భవపాన్థనిజాశ్రమాప్తవన్తే పరీష్టగతయే హరయే నమస్తే॥5146॥
ప్రభూ! నీవు పవిత్రములైన హృదయాకాశముల యందు స్థితుడవైన జ్యోతిర్మయుడవు. అన్నిటికిని సాక్షివి, ఉజ్జ్వలమైన కీర్తిప్రతిష్ఠలు గలవాడవు. ఆద్యంతములు లేనివాడవు. జీవులు సంసారమునందు తిరిగి, తిరిగి, అలసటచే నిన్ను శరణుజొచ్చెదరు. అప్పుడు నీవు పరమానంద స్వరూపమైన వారి అభీష్టములను తీర్తువు. వారి జన్మజన్మాంతరముల కష్టములను తొలగించెదవు. అట్టి సచ్చిదానందస్వరూపుడవగు శ్రీకృష్ణా! నీకు మా నమస్కారములు" ఈ విధముగా (31వ శ్లోకము నుండి 45వ శ్లోకము వరకు) దేవతలు శ్రీహరిని స్తుతించిరి
శ్రీశుక ఉవాచ
9.46 (నలుబది ఆరవ శ్లోకము)
అథైవమీడితో రాజన్ సాదరం త్రిదశైర్హరిః|
స్వముపస్థానమాకర్ణ్య ప్రాహ తానభినన్దితః॥5147॥
శ్రీ శుకుడు పలికెను మహారాజా! దేవతలు సాదరముగా శ్రీహరిని ఇట్లు స్తుతింపగా ఆ ప్రభువు ప్రసన్నుడై వారితో ఇట్లనెను-
శ్రీభగవానువాచ
9.47 (నలుబది ఏడవ శ్లోకము)
ప్రీతోఽహం వః సురశ్రేష్ఠా మదుపస్థానవిద్యయా
ఆత్మైశ్వర్యస్మృతిః పుంసాం భక్తిశ్చైవ యయా మయి॥5148॥
శ్రీ భగవానుడు ఇట్లు నుడివెను- సురశ్రేష్ఠులారా! జ్ఞానయుక్తములైన మీ స్తుతుల ద్వారా నన్ను ఉపాసించితిరి. నేను ప్రసన్నుడనైతిని. ఈ స్తుతులద్వారా జీవులు తమ వాస్తవరూపస్మృతిని, నా యందు భక్తిని పొందగలరు.
9.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)
కిం దురాపం మయి ప్రీతే తథాపి విబుధర్షభాః|
మయ్యేకాన్తమతిర్నాన్యన్మత్తో వాఞ్ఛతి తత్త్వవిత్॥5149॥
దేవతా ప్రముఖులారా! నేను ప్రసన్నుడనైనచో, దుర్లభమైనది ఏదియును లేదు. నాయందు అనన్యభక్తిగల తత్త్వవేత్త నన్ను దప్ప మఱేమియు కోరడు.
9.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)
న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణవస్తుదృక్|
తస్య తానిచ్ఛతో యచ్ఛేద్యది సోఽపి తథావిధః॥5150॥
అజ్ఞాని జగత్తులోని విషయములను సత్యముగా భావించును. అతడు వాస్తవముగా తనకేది శ్రేయస్కరమో ఎరుగడు. అందువలన అతడు విషయభోగములనే కోరుకొనుచుండును కాని, అవి అన్నియును అసత్యములే అని తెలిసియు, అతడు కోరిన వస్తువులను ఇచ్చువాడు కూడ అజ్ఞానియే.
9.50 (ఏబదియవ శ్లోకము)
స్వయం నిఃశ్రేయసం విద్వాన్ న వక్త్యజ్ఞాయ కర్మ హి|
న రాతి రోగిణోఽపథ్యం వాఞ్ఛతో హి భిషక్తమః॥5151॥
ముక్తిస్వరూపమును ఎరిగినవాడు అజ్ఞానికి కర్మబంధములలో చిక్కుకొను ఉపదేశమును బోధింపడు. రోగి అపథ్యాహారమును కోరినను ఉత్తముడైన వైద్యుడు దానిని అతనికి అనుమతింపడు.
9.51 (ఏబది ఒకటవ శ్లోకము)
మఘవన్ యాత భద్రం వో దధ్యఞ్చమృషిసత్తమమ్
విద్యావ్రతతపఃసారం గాత్రం యాచత మా చిరమ్॥5152॥
దేవేంద్రా! నీకు మేలు కలుగుగాక! ఇక ఆలస్యము చేయవలదు. ఋషిశ్రేష్ఠుడైన దధీచికడకు వెళ్ళి, అతని శరీరమును యాచింపుడు. ఉపాసనలు, వ్రతములు, తపశ్చర్యలకారణముగా అది మిక్కిలి దృఢమైనది.
9.52 (ఏబది రెండవ శ్లోకము)
స వా అధిగతో దధ్యఙ్ఙశ్విభ్యాం బ్రహ్మ నిష్కలమ్|
యద్వా అశ్వశిరో నామ తయోరమరతాం వ్యధాత్॥5153॥
దధీచిమహర్షి గొప్ప బ్రహ్మజ్ఞానము గలవాడు. అతడు అశ్వినీ కుమారులకు ఉపదేశమును ఇచ్చుట వలన అతడు అశ్వశిరుడు అనియు ప్రసిద్ధికెక్కెను. అతడు ఉపదేశించిన ఆత్మవిద్యాప్రభావమున అశ్వినీ కుమారులు జీవన్ముక్తులైరి.
దధీచికి అశ్వశిరుడు అను నామధేయము ఎట్లు వచ్చెను:-
(దేవ వైద్యులైన అశ్వినీ కుమారులు బ్రహ్మజ్ఞానియైన దధీచి కడకు వచ్చి తమకు ఆత్మవిద్యను ఉపదేశింపుమని ప్రార్థించిరి. అందులకు దధీచి నేను ఇప్పుడు ఒక విశేషకార్యమునందు నిరతుడవైయున్నాను. మరియొక సమయమున విచ్చేయుడు అని పలికెను. వారు వెళ్ళిపోయిరి. ఇంతలో ఇంద్రునకు ఈ విషయము తెలిసి దధీచితో ఇట్లనెను. మునీశ్వరా! అశ్వినీకుమారులు వైద్యులు. వారికి నీవు బ్రహ్మవిద్యను ఉపదేశింపవలదు. నా మాటను వినకుండ నీవు ఉపదేశించినచో, నీ తలను నరికివేయుదును అని ఇట్లు పలికి ఇంద్రుడు వెడలిపోయెను. అశ్వనీ కుమారులు మరలవచ్చి, బ్రహ్మవిద్యకై ప్రార్థింపగా దధీచి ఇంద్రుని వృత్తాంతమును వినిపించెను. అప్పుడు అశ్వినీకుమారులు ఇట్లనిరి - మేము మొదట నీ తలను నరికి గుర్రపు శిరస్సును అతికించెదము. నీవు ఆ శిరస్సుతోనే మాకు బ్రహ్మవిద్యను ఉపదేశింపుము. ఇంద్రుడు వచ్చి ఆ గుర్రము శిరస్సును ఖండించినచో మరల నీ శిరస్సును అతికించెదము దధీచి అట్లేయని అశ్వముఖముతోనే వారికి బ్రహ్మోపదేశమును చేసెను. అందువలన దధీచికి అశ్వశిరుడు అనియు, ఆ ఉపదేశమునకు అశ్వశిరము అనియు పేర్లు ఏర్పడెను.
9.53 (ఏబది మూడవ శ్లోకము)
దధ్యఙ్ఙాథర్వణస్త్వష్ట్రే వర్మాభేద్యం మదాత్మకమ్|
విశ్వరూపాయ యత్ప్రాదాత్త్వష్టా యత్త్వమధాస్తతః॥5154॥
9.54 (ఏబది నాలుగవ శ్లోకము)
యుష్మభ్యం యాచితోఽశ్విభ్యాం ధర్మజ్ఞోఽఙ్గాని దాస్యతి|
తతస్తైరాయుధశ్రేష్ఠో విశ్వకర్మవినిర్మితః|
యేన వృత్రశిరో హర్తా మత్తేజ ఉపబృంహితః॥5155॥
అథర్వణ వేదజ్ఞానముగల దధీచి, మొట్టమొదట నా స్వరూపమును వివరించునట్టి నారాయణ కవచమును త్వష్టకు ఉపదేశించెను. దానిని అతడు విశ్వరూపునకు బోధింపగా, అతని నుండి దానిని నీవు పొందితివి. దధీచిమహర్షి ధర్మజ్ఞుడు, పరమ మర్మజ్ఞుడు. అశ్వినీ కుమారులు వెళ్ళి అడిగినచో అతడు నీకు (ఇంద్రునకు) తన శరీర భాగమును తప్పక ఇయ్యగలడు. అనంతరము అతని అంగములనుండి విశ్వకర్మ ద్వారా ఒక శ్రేష్ఠమైన ఆయుధమును చేయింపుడు. నా శక్తితోగూడిన ఒక శస్త్రముతో వృత్రాసురుని శిరస్సును ఖండింపుడు.
9.56 (ఏబది ఐదవ శ్లోకము)
తస్మిన్ వినిహతే యూయం తేజోఽస్త్రాయుధసమ్పదః|
భూయః ప్రాప్స్యథ భద్రం వో న హింసన్తి చ మత్పరాన్॥5156॥
దేవతలారా! వృత్రాసురుని మరణానంతరము మీకు మరల మీ తేజస్స, అస్త్రశస్త్రములు, సంపదలు ప్రాప్తించును. మీకు శుభములు కలుగును. నన్ను శరణు జొచ్చిన వారిని ఎవ్వరును హింసింపరు.
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే నవమోఽధ్యాయః (9)
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము (9)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment