ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
కంసుడు యదుభోజాంధక వంశములవారి రాజ్యములను ఆక్రమించుకొనుటయేకాక . కొందరని ఒప్పందంతో లోబరుచు కొనెను జరాసంధునితో సంధి చేసుకొని, అత్యంత శక్తి మంతుడుగా మారెను.
వశుదేవుడు కంసుడు పెట్టె భాదలు భరిస్తూ పుట్టిన ప్రతి శిశువును కంసునికీ ఇవ్వగా ప్రతివక్కరిని గాలిలోకి విసీరి కత్తి నిలువుగా ఉంచి ఆరుగురు పుత్రులను హతమార్ఛెను. అమితమైన గర్వముతో ఉండెను.
దేవాదిదేవుడు యౌగమాయతో ఈవిధముగా పలికెను.
కంసుడు కోపాన్ని చూసి ఋషులు యిట్లా అన్నారు, "గొప్ప కారూరుడైనట్టి వ్యక్తి జీవించినను అతడు మృతునితో సమానుడే. కౄరుడైనట్టి వ్యక్తిని ఎవరును జీవితకాలములో ప్రేమించరు, మరణించిన పిదప శపింతురు. అతడు దేహమే తానను దేహాత్మబుద్ధి కలవాడగుట చేత గాఢాంధకారమైనట్టి నరకములో త్రోయుదురు అన్న ఋషుల మాటలకు చాలా కోపముతో కంసుడు వారిని చిత్రవధ చేయగా కృష్ణ కృష్ణ అని ఆరవ సాగారు.
ఆ సమయములో బ్రహ్మదేవుడు,పరమశివుడు, నారదాది మహర్షులు పెక్కుమంది దేవతలు అదృస్యముగా కంసుని భవనమునకు చేరిరి. వారి రాకతో అమోఘమైన వెలుగు ఆప్రాంతమంతా వ్యాపించింది. అక్కడున్న కొందరు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే మాటలు మారుమ్రోగినాయి.
శ్రీ కృష్ణుడి భూభారమును తగ్గించుటకే కాకుండా యదువంశ లక్ష్యములను పరి రక్షించుటకును, మిమ్ము రక్షించుటకును అవతరిస్తున్నాడు. సమస్త ప్రజల హృదయాలలో ఉండి వారి కోర్కెలను తీర్చుటకు అవతరిస్తున్నాడు. సమస్త దేవతలు శ్రీకృష్ణుని ఆరాధిస్తూ వారి ష్వర్గధామాలకు బయలుదేరిరి.
ప్రాంజలిప్రభ . బలరామ జననం -2
కంసుడు యదుభోజాంధక వంశములవారి రాజ్యములను ఆక్రమించుకొనుటయేకాక . కొందరని ఒప్పందంతో లోబరుచు కొనెను జరాసంధునితో సంధి చేసుకొని, అత్యంత శక్తి మంతుడుగా మారెను.
వశుదేవుడు కంసుడు పెట్టె భాదలు భరిస్తూ పుట్టిన ప్రతి శిశువును కంసునికీ ఇవ్వగా ప్రతివక్కరిని గాలిలోకి విసీరి కత్తి నిలువుగా ఉంచి ఆరుగురు పుత్రులను హతమార్ఛెను. అమితమైన గర్వముతో ఉండెను.
దేవాదిదేవుడు యౌగమాయతో ఈవిధముగా పలికెను.
దేవకీవసుదేవులు కంసుని నిర్భంధములో ఉన్నారు. నా స్వాంశరూపమైన శేషుడు దేవకీ గర్భములో ఉన్నాడు
శేషుని దేవకీ గర్భము నుండి రోహిణీ గర్భములో నికి మార్చము. నేను అనంతరం సంపూర్మశక్తులతో దేవకీ గర్భములో ప్రవేశింతును.నీవు వ్రృందావనములో నందయశోదలకు పుత్రికగా జన్మించవలెను అని పలికెను.
దేవకీ వసుదేవుల కన్నబిడ్డలను (దేవతలు కీర్తిమంతులను) కంసునకు అప్పచెప్పటం కిరాతంగా హతమార్చడం ఏడవ గర్భం కోసం వేచి ఉండటం జరిగింది. శాపమగర్భము యోగమాయ దేవకీ గర్భమునుండి పిండాన్ని రోహిణి గర్భములో ప్రవేశపెట్టి నందున బలరాముని జన్మ ఉద్బవించెను, పౌరజనులు దేవకికి గర్భ పాతమైనదేమో అని ఆచర్య చికితులైనవారు. కంసుడికి మాత్రం అనుమానం వచ్చింది. ఇక్కడేదో మాయ జరిగింది. ఎం జరిగింది , ఎం జరిగింది, అష్టమ గర్భము రాకముందే ఏమిటి ఈ మాయ, మేధావులైన వారిని విచారించాడు, నిద్రపట్టుటలేదు, కాళ్ళునిల బడుటలేదు, ఎవరు ఏమి చెప్పిన వినిపించుకోలేని స్థితి లో ఉన్నాడు కంసుడు.
కంసుడు కోపాన్ని చూసి ఋషులు యిట్లా అన్నారు, "గొప్ప కారూరుడైనట్టి వ్యక్తి జీవించినను అతడు మృతునితో సమానుడే. కౄరుడైనట్టి వ్యక్తిని ఎవరును జీవితకాలములో ప్రేమించరు, మరణించిన పిదప శపింతురు. అతడు దేహమే తానను దేహాత్మబుద్ధి కలవాడగుట చేత గాఢాంధకారమైనట్టి నరకములో త్రోయుదురు అన్న ఋషుల మాటలకు చాలా కోపముతో కంసుడు వారిని చిత్రవధ చేయగా కృష్ణ కృష్ణ అని ఆరవ సాగారు.
ఆ సమయములో బ్రహ్మదేవుడు,పరమశివుడు, నారదాది మహర్షులు పెక్కుమంది దేవతలు అదృస్యముగా కంసుని భవనమునకు చేరిరి. వారి రాకతో అమోఘమైన వెలుగు ఆప్రాంతమంతా వ్యాపించింది. అక్కడున్న కొందరు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే మాటలు మారుమ్రోగినాయి.
దేవకీమాత వద్దకు దేవతలు వెళ్లి కంసునివల్ల మీరు భయపడ నవసరము లేదు, అష్టమగగ్ర్భమున శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించ బోతున్నాడు. కనుక తల్లీ ఇవుడు ధైర్యముగా ఉండగలవు. దేవాదిదేవుడు తన సమస్త పూర్ణాంశ విస్తరణలతో అవతరిస్తున్నాడు. ఆయన ఆది పురుషుడైన దేవాదిదేవుడు. లోకకళ్యాణము కొరకై అవతరిస్తున్నాడు. కనుక నీవు భోజవంశపు రాజైన నీ సోదరుణ్ణి చూచి భయపడ నవసరము లేదు. ఆదిపురుషుడు, దేవాది దేవుడు అయినట్టి నీ పుత్రుడు శ్రీకృష్ణుడు పవిత్ర మైన యదువంశమును రక్షించుటకు అవతరిస్తున్నాడు. దేవాది దేవుడు ఒంటరిగా కాకుండా తన స్వా౦శావతారమైన బలరామునితో సహా అవతరిస్తున్నాడు.బలరాముడు ముందుగా జన్మించాడు. రుక్మినివద్ద పెరుగుతున్నాడు అతడే నిష్పమా గర్భమున పుట్టినవాడు దేవమాయతో అక్కడ పెరుగుతున్నాడు. అని చెప్పారు
శ్రీ కృష్ణుడి భూభారమును తగ్గించుటకే కాకుండా యదువంశ లక్ష్యములను పరి రక్షించుటకును, మిమ్ము రక్షించుటకును అవతరిస్తున్నాడు. సమస్త ప్రజల హృదయాలలో ఉండి వారి కోర్కెలను తీర్చుటకు అవతరిస్తున్నాడు. సమస్త దేవతలు శ్రీకృష్ణుని ఆరాధిస్తూ వారి ష్వర్గధామాలకు బయలుదేరిరి.
సశేషం
om
ReplyDeleteచాలా బాగుంది
ReplyDelete